Sabarimala | కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ఈ నెల 17న తెరుచుకోనుంది. ఈ ఏడాది మండల- మకరవిళక్కు వేడుకలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతాయి. అయ్యప్ప స్వామి భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేరళ మంత్రి కే రాధాకృ
కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలో ‘ఆరవణ (Aravana)’ ప్రసాదం విక్రయాలను నిలిపివేయాలంటూ ట్రావెన్కోర్ దేవస్వమ్ బోర్డును కేరళ హైకోర్టు ఆదేశించింది. ఈ ప్రసాదం తయారీలో ఉపయోగించే యాలకుల్లో పరిమితికి �
Sabarimala Temple | కేరళలోని శబరిమల ఆలయానికి భక్తులు పోటెత్తారు. బుధవారం తెల్లవారు జాము నుంచి భక్తుల తాకిడి పెరిగిందని ఆలయ నిర్వహణ కమిటీ తెలిపింది. ఈ నెల 11 నుంచి ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తున్నారని, ఈ నెల 12న గరిష�
Sabarimala Temple | కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల భక్తుల తాకిడితో కిటకిటలాడుతోంది. కొండ మొత్తం అయ్యప్ప నామస్మరణతో మార్మోగి పోతోంది. స్వామి దర్శనానికి గతంలో ఎన్నడూలేని విధంగా భక్తులు తరలివస్తున్నారు. భక
యాచారం, డిసెంబర్ 12 : మండల కేంద్రంలో అయ్యప్ప మహాపడిపూజ కార్యక్రమాన్ని గురుస్వామి చంద్రమోహన్నాయర్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జరిగింది. మల్కీజ్గూడ గ్రామానికి చెందిన అనంతరెడ్డి నిర్వహించిన పడిపూజకు అయ్�
తిరువనంతపురం: శబరిమల ఆలయాన్ని ఈనెల 15వ తేదీ నుంచి రెండు నెలల కోసం తెరవనున్నారు. అయ్యప్ప స్వామి భక్తుల మండల పూజ కోసం ఆలయాన్ని 15వ తేదీ నుంచి తెరవనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఇవాళ �
Sabarimala | కేరళలోని శబరిమలం ఆలయం శనివారం తెరుచుకోనుంది. తులా మాసం పూజల కోసం సాయంత్రం 5 గంటలకు ట్రావెన్కోర్ బోర్డు అయ్యప్ప ఆలయాన్ని తెరవనుంది. రేపట్నుంచి ఈ నెల 21వ తేదీ వరకు అయ్యప్ప
శబరిమల వెళ్లేందుకు తొమ్మిదేళ్ల బాలికకు కేరళ హైకోర్టు అనుమతి | శబరిమలకు వెళ్లేందుకు తొమ్మిదేళ్ల బాలికకు కేరళ హైకోర్టు అనుమతి ఇచ్చింది. దేవాలయానికి తన తండ్రితో పాటు వెళ్లేందుకు అనుమతి
తిరువనంతపురం: కేరళలోని ప్రసిద్ధ అయ్యప్ప స్వామి కొలువైన శబరిమల ఆలయాన్ని రోజువారీ దర్శించే భక్తుల సంఖ్యను 5 వేల నుంచి పది వేలకు పెంచారు. కేరళ ప్రభుత్వం ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే భక్తులు