వ్యవసాయరంగం అభివృ ద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా రైతు ల సాధికారత కోసం నిర్మించిన రైతు వేదికలు ఎంతో సద్వినియోగమవుతున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తు న్నారు.
ఆరోగ్యవంతమైన సమాజమే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బిడ్డ పుట్టిన అరగంటలోపు ముర్రుపాలు పట్టించాలని, తల్లి పాలు అమృతంతో సమానమని పేర్కొన్నారు.
సాగులో సమస్యలు వస్తే ఎవరికి, ఎక్కడ చెప్పుకోవాలో తెలియక రైతాం గం అయోమయంలో ఉండేది. సాగు సమస్యలు చెప్పుకోవడానికి వ్యవసాయధికారులను కలవాలంటే మండల కేంద్రానికో, జిల్లా కేంద్రానికో వెళ్లాల్సి వచ్చేది. దీంతో సమ�
అన్ని వర్గాల సహకారంతో దశాబ్ది ఉత్సవాలను జిల్లాల్లో విజయవంతం చేయాలని అధికారులు, నాయకులకు ఎమ్మెల్యే మదన్రెడ్డి సూచించారు. శనివారం నిర్వహించే రైతు ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లను శుక్రవారం వెల్దుర్తి రైతువ�
ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టేందుకు సీఎం కేసీఆర్ నడుం బిగించారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. సోమవారం వనపర్తి మండలం చిట్యాల, గ్రామంలో రూ.5 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల�
రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 18న ప్రారంభించనున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సంబంధిత శాఖ అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జడ్పీ సీఈవో గోవింద్ ఆదేశించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బా�
మండలంలోని చేంగల్ రైతువేదికలో ఆయిల్పామ్ పంట సాగుపై సహాయ వ్యవసాయ సంచాలకుడు మల్లయ్య రైతులకు బుధవారం అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ఆయిల్పామ్ పంట ద్వారా రైతులకు ఎకరాకు 50 మొక్కలు రాయితీపై ప్రభుత్వం
ప్రభుత్వం త్వరలో ప్రారంభించనున్న రెండోవిడుత కంటివెలుగు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. భూత్పూర్ రైతువేదికలో బుధవారం కంటివెలుగుపై నిర్వహించ