రైతుబంధు పథకం పైసలు చేతికందడంతో అన్నదాతలు మురిసిపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వానకాలం పంట సాగుకు సన్నద్ధం అవుతున్న సమయంలోనే పెట్టుబడి సాయం ఖాతాల్లో జమ కావడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్న
పంట పెట్టుబడి కోసం తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా చేపట్టిన ఆర్థిక సాయం పంపిణీ కొనసాగుతోంది. శుక్రవారం వరంగల్ జిల్లాలో 12,590 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.21.30 కోట్లు జమ చేసింది. దీంతో జిల్లాలో ఇప్పట�
రైతుబంధు పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, పంటల పెట్టుబడి కోసం రాష్ట్రంలోని అన్నదాతలకు రూ.65 వేల కోట్లను అందించిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కిందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు.
ఎప్పుడు వస్తుందో తెలియని కరెంటు కోసం రైతన్నల నిరీక్షణ. వచ్చినా అది ఎన్ని గంటలు ఉంటుందో తెలియని పరిస్థితి. దీనికితోడు అనావృష్టి. సాగుచేసిన ఎకరం కూడా నీళ్లు పారక నెర్రెలు వారేది.
తుర్కయాంజాల్ : పేద దళిత రైతుల నుంచి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భూమిని గుంజుకొని అరకొర పరిహారం చెల్లించిన తొరూర్ భూ సమస్యకు ఎమ్మెల్యే పరిష్కారం చూపారు. 15 ఏండ్ల ఈ భూ సమస్యకు సుదీర్ఘ పోరాటం తరువాత న్యాయం జ�
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ వివిధ కేంద్రాల్లో రైతుబంధు సంబురాలు విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం షాద్నగర్, జనవరి 6 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ పథకాలతో రైతులు సంతోషంగా తమ పంటలను సాగు చేసుకు
పరిగి : రైతుబంధు పథకం రైతాంగానికి ఎంతో ఆసరాగా నిలిచిందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. రైతులకు పంటల సాగుకు పెట్టుబడి సహాయం అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వమేనని అన్నారు
ఇబ్రహీంపట్నంరూరల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరువతో తెలంగాణ రాష్ట్రంలో రైతురాజ్యం కొనసాగుతుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహి�