సాధారణ పాఠకుడిగా పై మూడు వార్తలు చదివినప్పుడు అబ్బా..! అవునా ఈ ముగ్గురు నాయకులు ఎంత మంచివారు అనిపిస్తుంది. కానీ, కాస్త లోతుగా ఆలోచిస్తే వీళ్లు చేసిన అన్యాయాల వల్లే ఇంకా వారి బతుకులు అలా ఉన్నాయనే విషయం బోధప�
వానకాలం సాగు జోరందుకున్నది. రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని సీఎం కేసీఆర్ అందజేస్తున్నారు. వారం రోజులుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తున్నది. ఇప్పటి వరకు ఎకరాల వారీ�
ఎనిమిదేండ్లలో 65 లక్షల మంది రైతులకు రైతుబంధు పథకం ద్వారా 58 వేల కోట్లు పెట్టుబడి సహాయం అందించి సాగును సంపదగా మలిచినా, సంస్కార హీనులు సన్నాయి నొక్కులు మానడం లేదు. కాళేశ్వరం, మల్లన్నసాగర్లతో పాటు ఇతర సాగునీట
తెలంగాణ రాష్ర్టాన్ని సుసాధ్యం చేసిన ఉద్యమకారుడిగా యుద్ధనీతికి, ప్రభుత్వ సారథిగా రాజనీతికి కట్టుబడిన మహానేత ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ర్టాన్ని అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలుపుతూ విజనరీ ముఖ్యమం
పూర్తయిన రైతుబంధు పంపిణీ 8 విడతల్లో 50,448 కోట్లు పెట్టుబడి సాయం హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్కు రైతుబంధు పంపిణీ గురువారంతో పూర్తయింది. మొత్తం 63 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7,411.52 కోట్లను రాష�
సంక్రాంతి శోభ తెలంగాణకు ఐదు రోజుల ముందే వచ్చింది. అది పల్లె ముంగిళ్లలోనే కాదు. రైతుల ముఖాల్లోనూ ప్రభవిల్లుతున్నది. రాష్ట్రంలో హరిత విప్లవానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచిన రైతుబంధు 50 వేల కోట్ల రూపాయల
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికి రాష్ట్రంలో వ్యవసాయరంగ స్థితి, రైతు పరిస్థితి అగమ్యగోచరం. సాగునీరు లేదు, తాగునీరు అంతకన్నా లేదు. కరెంటు రాదు. కరెంటు అడిగితే కాల్చి, కాటికి పంపిన రోజులు. అన్ని అవాంతరాలను ద�
‘ఎద్దేడ్సిన ఎవుసం.. రైతేడ్సిన రాజ్యం’బాగుపడదని తెలంగాణల ఓ సామెత. అందుకోసమే తెలంగాణ ప్రభుత్వం ‘రైతు’ను ‘రాజు’ను చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. ముందుగా రైతు ఆత్మహత్యలను అరికట్టే బాధ్యత తీసుకున్న �
హైదరాబాద్ : రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ వానాకాలం సాగుకు వచ్చే నెల 15 నుంచి రైతుబంధు సాయం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది. జూన్ 25 లోపు రైతుల ఖాతాల్లో నగదు జమను �