మెదక్ జిల్లాలో సమాచార హకు చట్టం పటిష్టంగా అమలు చేయడంలో కలెక్టర్ తీసుకుంటున్న చొరవ అభినందనీయమని రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి కితాబిచ్చారు.
రాష్ట్రంలో ఆర్టీఐ చట్టం పనిచేస్తున్నదా? అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ ప్రశ్నించారు. బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో 16వే�
గడిచిన ఏడాది మాసంలో నగర పాలక సంస్థ లావాదేవీలకు సంబంధించి సమగ్ర వివరాలు కావాలని ఒక మాజీ కార్పొరేటర్ సమాచార హక్కు (స.హ) చట్టం ద్వారా దరఖాస్తు చేయగా, నెల రోజులుగా సమాచారం ఇవ్వకపోగా చివరకు జిరాక్స్ లకు రూ.5వేలు
Railways Concession: సీనియర్ సిటీజన్ల క్యాటగిరీలో గత అయిదేళ్లలో రైల్వే శాఖకు అదనంగా 8913 కోట్ల ఆదాయం వచ్చినట్లు తేలింది. సమాచార హక్కు చట్టం కింద సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ డేటా నుంచి ఈ స�
ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగిన తర్వాత ప్రైవేట్ దవాఖానల లైసెన్సులను రెన్యువల్ చేసే పద్ధతులను నిలిపివేయాలని ఢిల్లీ ప్రభుత్వానికి కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) సూచించింది.
‘రైట్ టూ ఇన్ఫర్మేషన్ యాక్ట్' దీనినే తెలుగులో సమాచార హక్కు చట్టం అంటారు. కానీ ఈ యాక్ట్ ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యకు సంబంధించినదట. ఈ చట్టం వారి కోసం కూడా రూపొందించారట.
RTI Data | కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ‘ఆర్టీఐ ఆన్లైన్ పోర్టల్' నుంచి వేలాది దరఖాస్తుల రికార్డుల్ని మోదీ సర్కార్ తొలగించింది. తమ ఖాతాలోని దరఖాస్తుల సమాచారం గల్లంతైందని, కనిపించటం లేదని వేలాది మంది సమాచ�