ఆర్టీసీ బస్టాండ్లు, బస్ డిపోల్లో శానిటరీ నాపిన్ వెండింగ్ మిషన్లు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రులు సీతక, పొన్నం ప్రభాకర్ తెలిపారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా సహేలీ స్వచ్ఛంద సంస్థ సహకారంతో తొలుత ములుగ�
మెదక్ జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్లలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. కలెక్టర్ రాహుల్రాజ్ ఆదివారం ఉదయం తన సతీమణితో కలిసి మెదక్ జిల్లా కేంద్రం నుంచి సైకిల్�
ప్రభుత్వం విద్యాసంస్థలకు సంక్రాంతి పండుగ సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఇంటిబాట పట్టారు. దీంతో జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ విద్యార్థులతో కిక్కిరిసిపోయింది.
హైదరాబాద్ జంట నగరాల పరిధిలో వివిధ ప్రాంతాల నుంచి ప్రధాన ఆర్టీసీ బస్టాండ్లకు ప్రయాణికులు సులభంగా చేరుకునే ందుకు ఆర్టీసీ కొత్తగా పికప్ వ్యాన్స్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది.