cargo ropeway snaps | కొండపై ఉన్న ఆలయం వద్ద కార్గో రోప్ వే తెగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సిబ్బంది మరణించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
జిల్లా కేంద్రం సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పేదల తిరుపతిగా పిలిచే మన్యంకొండ ఆలయానికి అంతర్జాతీయస్థాయి లో మొట్టమొదటి రోప్వే సౌకర్యం కల్పించే న మునాలను రాష్ట్ర పర్యాటక, క్రీడాశాఖల మంత్రి శ్రీనివాస్�
పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ ఆలయం వద్ద రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నిర్మించ తలపెట్టిన రోప్వే పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
మహబూబ్నగర్ జిల్లాలో అతిపెద్ద ఆధ్యాత్మిక క్షేత్రం, పర్యాటక కేంద్రం మన్యంకొండ వేంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద అతిపెద్ద, తొలి రోప్వేను నిర్మించనున్నట్టు పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ చెప్పారు
డియోఘర్: జార్ఖండ్లోని డియోఘర్లో ఉన్న త్రికూట పర్వత రోప్వేలో ఆదివారం రెండు కేబుల్ కార్స్ ఢీకొన్న విషయం తెలిసిందే. అయితే ఆ ఘటనలో రోప్వేపై చిక్కుకున్న వారిని రక్షించారు. కానీ ఓ మహిళ ఇవాళ రెస
రాంచీ : జార్ఖండ్లోని దేవ్గఢ్ జిల్లాలో రోప్వే కేబుల్ కార్లు ఆదివారం సాయంత్రం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటికే ముగ్గురు మరణించారు. రోప్ వే క్యాబిన్లలో చిక్కుకున్న వారిని �
జార్ఖండ్లోని దేవ్గఢ్ జిల్లాలో రోప్వే కేబుల్ కార్లు ఆదివారం సాయంత్రం ప్రమాదానికి గురయ్యాయి. కేబుల్ కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.
రాంచీ: జార్ఖండ్లోని డియోఘర్లో రెండు కేబుల్ కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. అయితే ఆదివారం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సుమారు 16 గంటల పాటు ఆ కేబుల్ కార్లలో సుమారు 48 మంది చిక్కు�