ICC : పొట్టి ప్రపంచ కప్లో భారత జట్టు విజయంలో భాగమైన సారథి రోహిత్ శర్మ (Rohit Sharma), జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)లు 'ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు' రేసులో నిలిచారు. ఇక మహిళల విభాగంలో భారత వైస్ కెప్టెన్ స్మృతి �
టీమ్ఇండియాకు పదేండ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని అందించడంలో కీలకపాత్ర పోషించిన రాహుల్ ద్రావిడ్.. హెడ్కోచ్గా తన ఆఖరి ప్రసంగంలో సారథి రోహిత్ శర్మకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.
ICC : పొట్టి ప్రపంచ కప్లో భారత జట్టు (Team India) సమిష్టి ఆటతో చాంపియన్గా నిలిచింది. అందుకనే చాంపియన్ టీమ్లో సగం మంది ఐసీసీ'టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్'లో చోటు సంపాదించారు.
Jay Shah: వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో ఆడేందుకు సీనియర్ ఆటగాళ్లు భారత జట్టుకు అందుబాటులో ఉంటారని బీసీసీఐ కార్యదర్శి జే షా పేర్కొన్నారు. టీ20లక�
Team India : సొంతగడ్డపై భారత జట్టుకు ఘన స్వాగతం పలికేందుకు యావత్ దేశం తయారైపోయింది. అయితే.. రోహిత్ సేన స్వదేశానికి రావడం ఆలస్యం అయ్యేలా ఉంది.