ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య పోరు మరింత తీవ్రరూపం దాల్చింది. లెబనాన్లోని హెజ్బొల్లా గ్రూప్ సోమవారం ఇజ్రాయెల్పై వరుస రాకెట్ దాడులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ నగరం ‘హైఫా’ లక్ష్యంగా 90కిపైగా క్షిపణులన
తూర్పు ఉక్రెయిన్లోని క్రామాటోర్స్క్ నగరంలోని ఓ రైల్వే స్టేషన్పై రష్యా దళాలు రాకెట్లతో దాడులు చేశాయి. ఈ దాడిలో 30 మంది ఉక్రెయిన్ పౌరులు మృతి చెందారు. 100 కు పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. రష్యా దాడుల సం�
Oksana Shvets | ఉక్రెయిన్పై రష్యా సైనికులు విరుచుకుపడుతున్నారు. రష్యా బాంబు దాడిలో ఉక్రెయిన్లో ప్రముఖ రంగస్థల, సినీ నటి ఒక్సానా ష్వెట్స్ (Oksana Shvets) మరణించారు. రాజధాని కీవ్లోని నివాస భవనాలపై రష్యన్ బలగాలు బాంబుల �
కాందహార్ విమానాశ్రయం | దక్షిణ ఆఫ్ఘనిస్తాలోని కాందహార్ విమానాశ్రయంపై తాలిబాన్లు మూడురాకెట్లతో దాడులకు పాల్పడ్డారు. రెండు రాకెట్లు ఎయిర్పోర్ట్ రన్వేపై
అమెరికా ఎంబసీ| ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని అమెరికా ఎంబసీపై రాకెట్ దాడి జరిగింది. పటిష్ట భద్రత నడుమ గ్రీన్జోన్లో ఉన్న ఎంబసీపైకి గురువారం ఉదయం ఓ రాకెట్ దూసుకొచ్చింది. అయితే దానిని గుర్తించిన యాంటీ ర�
జెరూసలేం: ఇజ్రేల్, హమాస్ పరస్పరం జరుపుకుంటున్న రాకెట్ దాడికి 15 అంతస్థుల మీడియా భవనం బలైంది. అల్ జజీరా, అసోసియేటెడ్ ప్రెస్ ఆఫీసులున్న అపార్ట్మెంట్ టవర్ ఇజ్రేల్ రాకెట్ల దాడిలో ధ్వంసమైంది. ఇంటర్నెట్ కంపెనీ
కేరళ మహిళ| మూడు రోజుల క్రితం ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య జరిగిన పరస్పర రాకెట్ దాడుల్లో మృతి చెందిన కేరళ మహిళ సౌమ్య సంతోష్ మృతదేహం భారత్ చేరింది.
జెరూసలేం: ఇజ్రాయెల్ పై పాలస్తీనా దళాలు జరిపిన రాకెట్ దాడిలో కేరళ మహిళ మృతి చెందినట్టు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఇజ్రాయెల్ లోని అష్కెలాన్ నగరంలో పనిచేస్తున్న సౌమ్య సంతోష్ తన భర్తతో వీడియో కాల్లో ట్లా�