ఆర్ఎంపీలను వేధిస్తున్న వైద్యాధికారులపై అసెంబ్లీలో చర్చిస్తానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం సిద్దిపేట ఆర్ఎంపీలు మాజీమంత్రి హరీశ్రావును కలిసి వారి సమస్యలను
అడ్డదారుల్లో వైద్య వృత్తిలోకి ప్రవేశించిన నకిలీ ఆర్ఎంపీ, పీఎంపీలపై మెడికల్ కౌన్సిల్ బృందం చర్యలకు ఉపక్రమించింది. తెలంగాణ వైద్య మండలి చైర్మన్ మహేశ్ కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ లాలయ్య ఆదేశాల మే
ఆర్ఎంపీలు, పీఎంపీలు ఇక వైద్యం చేయడం ఆపేయాలని జిల్లా వైద్యాధికారి తుకారాం భట్ ఆదేశించారు. సోమవారం గుండాయిపేట గ్రామంలో డీపీవో భిక్షపతి గౌడ్, ఆర్డీవో సురేశ్బాబుతో కలిసి పర్యటించారు.
ఆర్ఎంపీలు, పీఎంపీలకు శిక్షణ ఇచ్చి, సర్టిఫికెషన్ ఇచ్చే అంశాన్ని అధ్యయనం చేయాలన్న సీఎం రేవంత్రెడ్డి నిర్ణయాన్ని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఖండించింది.
మంచిర్యాల జిల్లాలో ఆర్ఎంపీ, పీఎంపీలు అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. జ్వరమో, నొప్పో అని పోతే హైడోస్ ఇంజక్షన్లు, యాంటిబయోటిక్ మందులు ఇస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. మరో వైపు పెద్ద రోగం వ�
MLA Sanjay Kumar | రాష్ట్రంలోని ఆర్ఎంపీ, పీఎంపీల(RMPs) సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్(MLA Sanjay Kumar) అన్నారు.