తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ ప్రధాన సంరక్షణాధికారిగా డాక్టర్ సీ సువర్ణ బాధ్యతలు స్వీకరించారు. 1991 ఐఎఫ్ఎస్ బ్యాచ్కు చెందిన సువర్ణ ఉమ్మడి ఏపీతో పాటు తెలంగాణలో వివిధ హోదాల్లో పనిచేశారు.
అటవీ శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో అమరులైన వారి త్యాగాలు మరువలేనివని, అడవుల సంరక్షణ కోసం వారు చేసిన ప్రాణత్యాగాలకు విలువకట్టలేమని అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొడెం వీరయ్య పేర్కొన్నారు.
పశుగ్రాసం కోసం అడవులపై పెంపుడు జంతువుల ఒత్తిడిని తగ్గించేందుకు అటవీ సమీప గ్రామాల్లో పల్లె పశువుల వనాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్ఎం డోబ్రియాల్ సూచించారు.
పర్యావరణ పరిరక్షణలో పులుల పాత్రే అత్యంత కీలకమని అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్ఎం డోబ్రియాల్ తెలిపారు. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా శనివారం సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాలలోని రీసెర్చ్ �
రాష్ట్రవ్యాప్తంగా వేడుకలా జరుగుతున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 19న హరితోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అటవీశాఖ సిద్ధమైంది. ఆ రోజున రాష్ట్రంలోని అన్ని జాతీయ పార్కులు, అర్బన్ ఫారెస్ట్ పార్కులు, జ
TS PCCF | తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారిగా (PCCF And HOFF) రాకేశ్ మోహన్ డోబ్రియాల్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పని చేసిన పీసీసీఎఫ్ పదవీ విరమణ చేయడంతో డోబ్రియాల్కు ప్రభుత్వం అదనపు బా�
హైదరాబాద్ : తెలంగాణ అటవీ శాఖకు జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. నేషనల్ ఫారెస్ట్ పాలసీ టాస్క్ఫోర్స్, వర్కింగ్ గ్రూపులో పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియల్కు చోటు దక్కింది. జాతీయ అటవీ విధా�
అడవుల రక్షణ, అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు నూతన పీసీసీఎఫ్ (ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్) ఆర్ఎం డోబ్రియల్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నినాదమైన ‘జంగల్ బచావో, జంగల్ బ