ఆంధప్రదేశ్ పర్యటనలో భాగంగా భీమవరం పట్టణంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వై�
కొత్త జిల్లా కేంద్రాల పేర్లపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో దీక్షలు కొనసాగుతుండగా.. మరికొన్ని ప్రాంతాలకు అవి పాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజ�
తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, నగరి ఓటర్లు ఈ తప్పుడు ప్రచారాన్ని నమ్మే స్థితిలో లేరని వైసీపీ ఎమ్మెల్యే ఆర్ కే రోజా స్పష్టం చేశారు. నగరిలోనే ఉంటా.. నగరిలోనే చచ్చిపోతా అ