భారత్లో వాతావరణ మార్పుల ప్రభావం వల్ల భవిష్యత్తులో వరి, గోధుమల దిగుబడులు 6-10 శాతం తగ్గుతాయని భారత వాతావరణ విభాగం(ఐఎమ్డీ) అంచనా వేసింది. ఇది చౌక ధరల ఆహారంపై ఆధారపడిన లక్షలాది మందిని ప్రభావితం చేస్తుందని పే
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన సమయంలో బియ్యం ఉత్పత్తిలో దేశంలో తొలి పది స్థానాల్లో కూడాలేని స్థితి నుంచి ఇవ్వాళ నంబర్ 1 స్థానానికి చేరుకోవడం గర్వంగా ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారా
జిల్లాలో ఈ ఏడాది వరి సాగు భారీగా పెరిగింది. వానకాలం ప్రారంభం నుంచి జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురుస్తుండడంతో వరి సాగు అంచనాలకు మించి పెరగడం గమనార్హం. చెరువులు నిండడంతోపాటు బోరు బావుల్లో కూడా నీరు రావడంత
Food Crises |ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం ముంచుకొస్తున్నదా? బియ్యం ఉత్పత్తి పడిపోయిందా? ధరలపై తీవ్ర ప్రభావం పడుతుందా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. పలు సర్వేలూ ఇదే రుజువు చేస్తున్నాయి.
పుట్లకొద్దీ వడ్లతో రాష్ట్రం ధాన్యరాశిని తలపిస్తున్నది. గత మూడేండ్లుగా కొనసాగుతున్న వడ్ల ఉత్పత్తి ఈ యాసంగిలోనూ కొనసాగనున్నది. ఈ సీజన్లో సుమారు కోటిన్నర టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని వ్యవసాయ శాఖ అంచ
బియ్యం ఉత్పత్తిలో తెలంగాణ రికార్డులు సాఘించింది. 2014-15లో 12వ స్థానంలో ఉండగా 2020-21లో ఏకంగా నాలుగో స్థానానికి చేరింది. గతంలో 44.40 లక్షల టన్నులు ఉత్పత్తి కాగా 2020-21లో 1.02 కోట్ల టన్నులు ఉత్పత్తి చేసింది.