రెవెన్యూ వ్యవస్థలో అధికారులు తమ విధులు, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ శాఖపై కలెక్టర్.. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస
భూ భారతి చట్టంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థను తిరోగమన దిశగా నడపాలని కంకణం కట్టుకున్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను కేసీఆర్పై అక్కసుతో రద్దు చేసి, ప్రజలపై మళ్
రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి పటిష్ట విధానాన్ని రూపొందిస్తున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. రెవెన్యూ వ్యవస్థ పనితీరుపై తాసీల్దార్లు ఆత్మపరిశీలన చేసుకోవాల
రెవెన్యూ వ్యవస్థ మరింత పటిష్టంగా ఉండేందుకు మండలస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కారమయ్యేలా చూడాలని ఖమ్మం కలెక్�
Minister Ponguleti | : రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి జిల్లాల అ
తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన విధానాన్ని రూపొందిస్తున్నట్టు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పారు. ప్రభుత్వ భూముల పరిరక్షణతోపాటు అభివృద్ధి, స�
వీఆర్ఏలు.. రెవెన్యూ వ్యవస్థలో క్షేత్ర స్థాయిలో ముందుండే ఉద్యోగులు. ఇంతకు ముందున్న వీఆర్వోతో మొదలుకొని తహసీల్దార్, ఆర్డీవో స్థాయి అధికారులకూ కలెక్టరేట్లోనూ అనుభవం, అర్హత మేరకు పని చేస్తూ తలలో నాలుకల�
ధరణి. రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక పోర్టల్ ఇది. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన అతిగొప్ప మార్పు. ధరణి రాకముందు వరకు రైతులు రిజిస్ట్రేషన్ కోసం అరిగోస పడ్డారు. మ్యూటేషన్ కోసం ముప్పు తిప్పలు పడ్డారు. చివరిక�