Revanth reddy | తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రవెల్లి వెళ్లేందుకు జూబ్లీహిల్స్లోని తన ఇంటి నుంచి బయటకు వచ్చిన రేవంత్ను పోలీసులు భారీ బందోబస్తు మధ్�
యాసంగిలో వరి వేయాలని రైతులకు పిలుపు కేంద్రం కొనబోమంటున్నా రెచ్చగొట్టే ప్రయత్నం బీజేపీ నేత బండి సంజయ్లాగే రేవంత్ ప్రకటన బియ్యం కొనని కేంద్రాన్ని వదిలి రాష్ట్రంపై నిందలు అదే మోసం.. అదే కపట బుద్ధి.. రైతన్�
మీ ఉనికి కోసం మా మధ్య చిచ్చు పెట్టొద్దు కాంగ్రెస్ నాయకులను వెళ్లగొట్టిన ఎర్రవల్లి గ్రామస్థులు గజ్వేల్/మర్కూక్, డిసెంబర్ 26: ‘రేవంత్.. మా ఊరికి రావొద్దు. మీ ఉనికి కాపాడుకొనేందుకు మా గ్రామస్థుల మధ్య చిచ�
Mala Mahanadu | మనువాద కుట్రలను అమలు చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎంపీ రేవంత్రెడ్డిల భరతం పడుతామని జాతీయ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య, కార్యదర్శి జంగ శ్రీనివాస్ హెచ్చరించారు
TRS Jeevan Reddy | టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ఎల్పీలో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్య�
పత్రికకు మొదటి ప్రాధాన్యం రైతు సమస్యలే మరే అంశమైనా అన్నదాతల తర్వాతే ప్రకటనల పేజీకీ.. ఫస్ట్ పేజీకి తేడా తెలియని పీసీసీ చీఫ్ హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ‘నిన్న ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రా
ప్రతిపక్షం అంటే.. పక్షం రోజులకోసారి నిద్రలేచి ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు. కానీ తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ తరపున బండి సంజయ్, రేవంత్రెడ్డి అదే తీరుగా వ్యవహరి స్తున్నరు! ఒకరేమో మతోద్వేగాలు రెచ్చగొట
అన్నీ అమ్మేశాక చేసేదేముంది? ఇంత దుర్మార్గ పరిస్థితిని ఇప్పటిదాకా ఎక్కడా చూడలేదు కేంద్ర ప్రభుత్వ తీరుతోనే రాష్ట్రంలోని రైతులకు ఇక్కట్లు ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి ఫైర్ నల్లగొండ, డిసెంబర్ 17 (నమస�
Gutta sukender reddy | ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కేంద్రం చేతులెత్తేయడంతో తెలంగాణలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు
Minister KTR | తెలంగాణకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒకరు ఢిల్లీకి గులాం అయితే.. మరొకరు గుజరాత్కు గులాం అని కేటీ
తెలంగాణ వడ్ల కోసం బీజేపీని నిలదీయ్ పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి వరంగల్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి దమ్ముంటే ధాన్యం కొనుగోలుపై ఢిల్లీలో పోరాటం చేసి తెలంగ�