దివాలా తీసిన కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా కంపెనీకి రేవంత్రెడ్డి సర్కారు రూ.6,000 కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇవ్వడంపై కేంద్రంలోని బీజేపీ సర్కారు విచారణకు ఆదేశించాలని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశ�
MLA Rama Rao Patel | ఎన్నికల్లో మోసపూరిత వాగ్దానాలను చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆరోపించారు.
Errabelli | బ్రోకర్ మాటలతో రేవంత్ రెడ్డి అధికారం చేపట్టారని, గత 15 నెలల పాలనలో అభివృద్ధి శూన్యమని ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
రాష్ట్రంలో వ్యవసాయ రుణాల మాఫీకి గడువు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వం దిక్కతోచని స్థితిలో పడింది. రుణమాఫీతోపాటు 6 గ్యారంటీల అమలుకు కావాల్సిన నిధులను ఎలా సమీకరించాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున�