కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్రెడ్డి దళితులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ జిల్లా
ఆర్టీసీ క్రాస్రోడ్డులోని అజామాబాద్ ఇండస్ట్రీకి సంబంధించిన భూమిని తమకే కేటాయించాలని ఆయిల్ఫెడ్ ప్రభుత్వాన్ని కోరింది. ప్రైవేట్కు అప్పగించొద్దని, ఆ భూ మిలో తామే పొజిషన్లో ఉన్నామని తెలిపింది. ప్రై�
రేవంత్రెడ్డి వెయ్యి రోజుల పాలన వైఫల్యంపై డ్రైవరన్నలు రగిలిపోతున్నారు. తమ ఉపాధి కోల్పోయి రోడ్డున పడినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు �
రేవంత్రెడ్డి సర్కారు ఢిల్లీకి ఏటీఎంలా మారిందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆరోపించారు. రేవంత్ రెడ్డి లెక్కల్లో వీక్ అని.. కేంద్రం తెలంగాణకు ఏం చేసిందో లెక్కలు చూస్తే తెలుస్తుందని అన్నారు.
కాంగ్రెస్ పాలనలో రైతులకు అరిగోస తప్పడం లేదు. ప్రభుత్వ చేయూత కరువు కావడంతో వ్యవసాయం చేయడం రైతులకు భారంగా మారుతున్నది. ఈ ఏడాది కొండపోచమ్మ సాగర్ నుంచి హల్దీవాగులోకి నీటిని విడుదల చేయక పోవడంతో మెదక్ జిల్
దివాలా తీసిన కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా కంపెనీకి రేవంత్రెడ్డి సర్కారు రూ.6,000 కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇవ్వడంపై కేంద్రంలోని బీజేపీ సర్కారు విచారణకు ఆదేశించాలని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశ�
MLA Rama Rao Patel | ఎన్నికల్లో మోసపూరిత వాగ్దానాలను చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆరోపించారు.
Errabelli | బ్రోకర్ మాటలతో రేవంత్ రెడ్డి అధికారం చేపట్టారని, గత 15 నెలల పాలనలో అభివృద్ధి శూన్యమని ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
రాష్ట్రంలో వ్యవసాయ రుణాల మాఫీకి గడువు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వం దిక్కతోచని స్థితిలో పడింది. రుణమాఫీతోపాటు 6 గ్యారంటీల అమలుకు కావాల్సిన నిధులను ఎలా సమీకరించాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున�