తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఇచ్చే సిఫారసు లేఖలను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ప్రస్తుతం ఈ సిఫారసు లేఖలను తాత్కాలికంగా పక్కనపెట్టిన విషయం తెలిసిందే.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఇక మీదట దాదాపు గ్రామ పంచాయతీ అనేది ఉండకపోవచ్చు.ఈ మేరకు ముఖ్య ప్రజాప్రతినిధి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం చకచకా చర్యలు తీసుకుంటున్నది.
ప్రశాంతంగా ఉండే నార్త్జోన్ పరిధిలో ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలు ఎంతో బాధను కలిగిస్తున్నాయని, ప్రశాంత వాతావరణం కోసం సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ కోరారు.
ఎవరైతే ప్రజలతో కలిసి పనిచేస్తారో వారిని ఎప్పటికీ ప్రజలు గుర్తు పెట్టుకుంటారని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. నేలకొండపల్లి మండల కేంద్రంలో ఆదివారం జరిగిన ఎంపీటీసీలు, సర్పంచ్ల సన్మాన కార్యక్ర�
పల్లెల్లో పారిశుధ్య కార్యక్రమాల అమలుకు పంచాయతీ రాజ్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. బుధవారం నుంచి ఈనెల 15వ తేదీ వర కు నిర్వహించే స్పెషల్డ్రైవ్ కోసం అధికారులు ఏర్పా ట్లు చేస్తున్నారు. సర్పంచుల కాల�
అభివృద్ధి చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం అధ్యక్షతన సమావే�
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన అర్వపల్లిలోని హజ్రత్ ఖాజా నసిరుద్దీన్ బాబా ఉర్సు ఉత్సవాలు నేటి నుంచి రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. 8న శుక్రవారం సాయ ంత్రం అర్వపల్లి పోలీస్స్టేషన్ నుంచి �
ప్రతి ఒక్కరూ ఇంటితో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మేయర్ యాదగిరి సునీల్రావు సూచించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఆదివారం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో గంట ప