Govt Schools | రాష్ట్రంలోని సర్కారు బడుల్లో విద్యార్థులు తగ్గుతుండటంపై కేంద్రం ఆందోళన వ్యక్తంచేసింది. ఏటా ఎన్రోల్మెంట్ పడిపోతుండటంపై ప్రశ్నించింది. చదువుల కోసం భారీగా నిధులు ఖర్చు చేస్తున్నా.. ఎన్రోల్మెం
నగరంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే ధ్యేయంగా పాలకవర్గం ముందుకు సాగుతున్నదని మేయర్ యాదగిరి సునీల్ రావు పేర్కొన్నారు. స్థానిక 34వ డివిజన్లో ధోబీఘాట్ వద్ద పలు అభివృద్ధి పనులకు శనివారం ఆయన భూమి పూజ చేశా�
పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలు, రీయింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు.
గత ప్రభుత్వ హయాంలో దళిత బంధు పథకం కింద ఎంపిక చేసిన లబ్ధిదారులకు నిధులు విడుదల చేసే ప్రక్రియను ప్రారంభించాలని దళిత బంధు సాధన సమితి జిల్లా కన్వీనర్ పాలడుగు నాగార్జున, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు నిర్వహణ నిధులు మంజూరయ్యాయి. 2023-24 విద్యా సంవత్సరానికి మొదటి విడుతగా ఆగస్టులో నిధులు మంజూరు చేయగా, తాజాగా రెండో విడుత నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చ
ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం కావాలనే నీరుగార్చుతున్నదని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. ఈ పథకానికి నిధులను విడుదల చేయకుండా పరోక్షంగా నామరూపాలు లేకుం డా చేయడానికి ప్రయత్నిస్తున్నదని తెలిపారు.
గ్రామాలు, పట్టణాలకు ప్రతినెలా 381.17 కోట్లు ఈ ఏడాది ఇప్పటివరకు 2,487 కోట్లు చెల్లింపు కేటాయింపులకు అదనంగా 200 కోట్లు ఇచ్చాం ఫ్రీజింగ్ లేదు.. నిరంతరాయంగా నిధుల విడుదల అనారోగ్యంతోనే సోమవరంపేట సర్పంచ్ ఆత్మహత్య ని�