ఢిల్లీ,జూలై 6: ఆదాయపు పన్ను దరఖాస్తులు దాఖలు చేయడానికి మరింత సడలింపులు ఇచ్చింది సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సి.బి.డి.టి). ఎలక్ట్రానిక్ విధానంలో 15 సి.ఏ. / 15 సి.బి. ఆదాయపు పన్ను దరఖాస్తులనుwww.incometax.gov.in పోర్ట�
తిరుపతి,జూన్ 29: తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో జూలై 1వ తేదీ నుంచి అవుట్పేషేంట్,ఇన్ పేషంట్ సేవలు పునఃప్రారంభించనున్నారు. ఏపీలో జులై1నుంచి పలు జిల్లాల్లో కరొన కేసులు తగ్గుముఖం పట్టడంతో సడలింపు ఇచ్చింది ఏపీ సర్�
అమరావతి,జూన్ 28: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో పలుజిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. కరోనా పాజిటివిటీ రేటు 5శాతం కంటే తక్కువ ఉన్నఎనిమిది జిల్లాలు అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నె
అమరావతి,జూన్ 24: దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. 24 స్పెషల్ ట్రైన్ సర్వీసులను పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 25 నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్న�
కర్ఫ్యూ వేళలు సడలింపు | ఏపీలో కరోనా కర్ఫ్యూ వేళలను ఆ రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపునిస్తూ నిర్ణయం తీసుకుంది.
కోల్ కతా : కరోనా కట్టడికి పశ్చిమ బెంగాల్ లో విధించిన లాక్డౌన్ ను జులై 1 వరకూ పొడిగించినట్టు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం ప్రకటించారు. వైరస్ వ్యాప్తిని అడ్డకునేందుకు ఈ నిర్ణయం తీసుక�
తమిళనాడులో మరో వారం లాక్డౌన్ పొడగింపు | తమిళనాడులో మరో వారం రోజుల పాటు ప్రభుత్వం లాక్డౌన్ను పొడగించింది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ ఈ నెల 7న ఉదయం 6 గంటతో ముగియనుంది.
అహ్మదాబాద్ : గుజరాత్ లో కరోనా కేసులు భారీగా తగ్గడంతో కొవిడ్-19 నియంత్రణలను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం భారీగా సడలించింది. జూన్ 7 నుంచి 100 శాతం హాజరుతో అన్ని కార్యాలయాలను తెరిచేందుకు అనుమతించ�
అహ్మదాబాద్ : కరోనా కట్టడికి విధించిన కఠిన నియంత్రణల నుంచి గుజరాత్ ప్రభుత్వం భారీ సడలింపులు ప్రకటించింది. జూన్ 4 నుంచి రాష్ట్రంలోని 36 నగరాల్లో అన్ని దుకాణాలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గ
మంత్రి సత్యవతిరాథోడ్ | కరోనాను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ సడలింపును ప్రజలు దుర్వినియోగం చేయవద్దని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు .
బెంగళూర్ : కర్ణాటక ప్రభుత్వం ఆదివారం కొవిడ్ కర్ఫ్యూ నిబంధనలను సడలించింది. నిత్యావసర దుకాణాలు, పాల బూతులు, తోపుడు బండ్లపై కూరగాయలు, పండ్లు విక్రయించుకునేందుకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమతి�