హైడ్రాతో పాటు అస్తవ్యవస్థ విధానాలతో రాష్ట్ర రియల్ రంగాన్ని దెబ్బతీసిన సర్కారు ఇప్పుడు మరో పిడుగు వేసింది. త్వరలోనే రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచేందుకు సిద్ధమవుతున్నది.
ఆంధ్రప్రదేశ్లో భూమి రిజిస్ట్రేషన్ చార్జీలను సవరిస్తూ ప్రభుత్వం సర్క్యూలర్ జారీచేసింది. రిజిస్ట్రేషన్ విలువల సవరణ శనివారంనుంచి అమల్లోకి రానుంది. ప్రభుత్వ సర్క్యులర్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో గ్ర�
కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో తెలంగాణ ఆర్థిక పరిస్థితి తీవ్ర సంక్షోభానికి గురైంది.
వీధుల్లో తినుబండారాలను విక్రయించేవారి వద్ద సంవత్సరానికి ఒకసారి వసూలు చేస్తున్న రిజిస్ట్రేషన్ ఫీజు రూ.100ను రద్దు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా ఎఫ్ఎస్ఎస్ఏఐని ఆదేశించారు.
TS set | ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తున్న తెలంగాణ స్టేట్ స్టేట్ లెవల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS set) రిజిస్ట్రేషన్ ఫీజులను తగ్గించాలని బీఆర్ఎస్వీ డిమాండ్ చేసింది.
తెలంగాణ రాష్ట్ర ఖజానాకు ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు) రూ.73,767 కోట్ల ఆదాయం వచ్చింది. గత సంవత్సరం ఇదే కాలంలో రూ.53,109 కోట్లు రాగా ఈసారి మరో రూ.20వేల కోట్లు పెరిగింది.