యెమెన్ తీరంలోని సముద్ర జలాల్లో మరో పడవ బోల్తా (Boat Sink) పడింది. దీంతో 68 మంది ఆఫ్రికన్ వలసదారులు జలసమాధి అయ్యారు. మరో 74 మంది గల్లంతైనట్లు ఐక్యరాజ్యసమితి వలసదారుల సంస్థ వెల్లడించింది.
గ్రీస్ దేశంలో భారీ ప్రమాదం జరిగింది. వలసదారులతో వెళ్తున్న చేపల పడవ (చిన్నపాటి నౌకలాంటిది) నీట మునగడంతో దాదాపు 78 మంది మరణించారు. డజన్ల కొద్ది జనం తప్పిపోయారు. దక్షిణ గ్రీస్ తీర ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున
న్యూయార్క్: రష్యా దాడితో ఉక్రెయిన్ నుంచి భారీ సంఖ్యలో జనం వలస వెళ్తున్నారు. గడిచిన ఏడు రోజుల్లోనే ఆ దేశం నుంచి పది లక్షల మంది వీడినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. వలస బాట పట్టిన జనమంతా
Lebanon explosion | లెబనాన్ దేశంలోని టైర్ అనే నగరంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో దాదాపు 12 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారని, అనేక మంది మరణించారని
టొరంటో: ఆఫ్ఘనిస్తాన్కు చెందిన 20 వేల మంది శరణార్థులకు ( Refugees ) తమ దేశంలో ఆశ్రయం కల్పించనున్నట్లు కెనడా వెల్లడించింది. తాలిబన్ల నుంచి ప్రాణహాని ఎదుర్కొంటున్న ఆ దేశానికి చెందిన మహిళా నేతలు, ప్
జైపూర్: పాకిస్థాన్ నుంచి భారత్కు వలస వచ్చిన హిందూ శరణార్థులు కరోనాకు చికిత్స పొందలేక చనిపోతున్నారు. భారత పౌరసత్వం లభించకపోవడంతో వారిని ఆసుపత్రిలో చేర్చుకోవడం లేదు. దీంతో మహమ్మా�