ఐఐటీ హైదరాబాద్ | భారతీయ సాంకేతిక విద్యా సంస్థ (ఐఐటీ) హైదరాబాద్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అస్సాం రైఫిల్స్ | వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1230 పోస్టుల భర్తీకి అస్సాం రైఫిల్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
అసిస్టెంట్ కోచ్ | స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) వివిధ క్రీడాంశాల్లో అసిస్టెంట్ కోచ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
ఆయిల్ ఇండియా| ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్) మరో భారీ నియామక ప్రక్రియ చేపట్టింది. 535 ఖాళీలతో గ్రేడ్ 3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇండియన్ ఎయిర్ఫోర్స్| భారతీయ వాయుసేన (IAF)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 282 ఖాళీ�
ఇంజినీర్ | రైల్వే శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న రైట్స్ లిమిటెడ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగివారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
పవర్ గ్రిడ్ కార్పొరేషన్| ప్రభుత్వరంగ సంస్థ అయిన పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (పీజీసీఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్
యూపీఎస్సీ| కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈఎస్ఐసీతోపాటు కేంద్ర సాంస్కృతిక శాఖలో మొత్తం 155 పోస్టులను భర్తీ చేస్తున్నది.
న్యూఢిల్లీ : భారతీయ యువతులను పెండ్లి ముగ్గులోకి దించి వారి కుటుంబ సభ్యులను సంస్థలో చేర్చుకునేందుకు ఉగ్ర సంస్ధ జమతుల్ ముజహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) భారీ స్కెచ్ వేసినట్టు జాతీయ దర్యాప్తు సంస�
ఎస్బీఐ| దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
వ్యక్తిగత ప్రయోజనాలకైతే అనుమతించేదే లేదు: రాష్ట్ర హైకోర్టు హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): ప్రజాహితం కోసమే ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్స్) దాఖలుచేయాలని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం వేస్తే అనుమతించే
బీఈఎల్| భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) ట్రైనీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
భారత వాయుసేన| భారత వాయుసేనలో గ్రూప్-సీ సివిలియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. అర్హత, ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 7 వరకు అందుబాటులో ఉం�