ప్రభుత్వ భూముల్లో పాగా వేస్తూ అక్రమారులు వెంచర్ల పేరిట ప్లాట్లు విక్రయిస్తున్నారని ఐఎన్టీయూసీ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు, ఆత్మ కమిటీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి ఆరోపించారు. బొల్లారం మున్సిపాలిటీల�
ప్రీ లాంచింగ్ ఆఫర్ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థ తమను మోసం చేసింది. చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ బాధితులు ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి.. భారతీ బిల్డర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కొంపల్లి �
ఊరికి ఆధారమైన చెరువు కబ్జా గురవుతున్నా అధికార యంత్రాంగం కండ్లు మూసుకున్న కబోదిలా వ్యవహరిస్తున్నది... చెరువు నిండితే బంగారు పంటలు పండుతాయని కొండంత ఆశతో ఉన్న అన్నదాతల పొట్టకొడుతున్న వ్యాపారుల కొమ్ముకాస్
కాంగ్రెస్ ప్రభుత్వం రాక తో రియల్ ఎస్టేట్ రంగానికి గ్రహణం పట్టిం ది. రాష్ట్రంలో అధికార మార్పిడి తర్వాత రియ ల్ ఎస్టేట్ వ్యాపారం నెమ్మదించింది. ప్రస్తు తం రియల్ రంగంలో స్తబ్ధత నెలకొన్నది. దీంతో కోట్ల�