కొద్ది నెలలుగా రిజర్వ్బ్యాంక్ అమలు చేస్తున్న ద్రవ్య విధానం.. ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సభ్యుడు జయంత్ వర్మ హెచ్చరించారు. ఈ నెలారంభంలో జరిగిన �
RBI Monetary Policy | వడ్డీ రేట్ల పెంపు విషయంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే ఈసారి కూడా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీ�
భారత ఆర్థిక అభివృద్ధి అత్యంత బలహీనంగా కనిపిస్తున్నదని, పెరుగుతున్న శ్రామికశక్తి ఆకాంక్షలు నెరవేర్చడానికి దేశానికి అవసరమైన దానికన్నా ఇది తక్కువ ఉండొచ్చని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సభ్యుడు జయం
Sensex | కోర్ ద్రవ్యోల్బణం ఇంకా ఆందోళనకర స్థాయిలోనే ఉన్నదంటూ ఆర్బీఐ మరోమారు రెపోరేట్ పెంచుతుందన్న భయాలు మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లను వెంటాడాయి. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ 221 పాయింట్లు నష్టంతో ముగిసింది.
వచ్చే 4 ఆర్బీఐ సమావేశాలపై రాయిటర్స్ పోల్ న్యూఢిల్లీ, జూన్ 2: రానున్న నెలల్లో రిజర్వ్బ్యాంక్ కేవలం వడ్డీ రేట్ల పెంపుపైనే దృష్టి పెడుతుందని, వచ్చే నాలుగు మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశాల్లో కనీసం 100
ఆర్బీఐ ఎంపీసీ సమావేశం ప్రారంభం శుక్రవారం పాలసీ నిర్ణయం వెల్లడి ముంబై, జూన్2: ఈ దఫా పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్లను యధాతథంగా కొనసాగించవచ్చన్న అంచనాల మధ్య బుధవారం రిజర్వుబ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎ�