ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయిన వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు (Ravela Kishore Babu) పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈమేరకు పార్టీ అధినేత జగన్కు రాజీనామా లేఖ పంపి�
Ravela Kishore Babu | దళితుల పట్ల నిబద్ధత కలిగిన నాయకుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని ఏపీ భారత్ రాష్ట్ర సమితి నేత రావెల కిశోర్ బాబు అన్నారు. రూ.150కోట్ల వ్యయంతో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, దళితులపట్ల గౌరవా�
సర్వజన హితమే తమ పార్టీ లక్ష్యమని బీఆర్ఎస్ నేత, ఏపీ మాజీ మంత్రి రావెల కిశోర్బాబు స్పష్టం చేశారు. దేశంలో కేవలం కొన్ని వర్గాలకు కొమ్ముకాసి మిగిలిన అన్ని వర్గాలను అణచివేయడమే ప్రధాని నరేంద్రమోదీ విధానంగా
వైకుంఠ ఏకాదశి శుభదినాన భారత్ రాష్ట్ర సమితి విస్తరణ ఉత్సాహభరితంగా మొదలైంది. పొరుగునే ఉన్న ఏపీ శాఖకు అంకురార్పణ జరిగింది. ఉన్నతాధికారులుగా ఉండి కూడా ప్రజాసేవ కోసం ఉద్యోగాన్ని త్యాగం చేసిన సమర్థులకు ఏపీ �
ఆంధ్రప్రదేశ్కే కాకుండా దేశంలోని మిగిలిన రాష్ర్టాలకూ తెలంగాణ తరహా అభివృద్ధి, సంక్షేమం అవసరమని ఏపీ మాజీ మంత్రి రావెల కిశోర్బాబు తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక ఇక్కడ జరిగిన అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తున�
CM KCR | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ను నియమిస్తూ సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. రావెల కిశోర్ జాతీయ స్థాయిలో పని చేయాల్సిన వ్యక్తి అని తెలిపారు. పార్థసారథి సేవలు కూ�
CM KCR | భారత రాష్ట్ర సమితి ఒక భాషకో, ప్రాంతానికో, వ్యక్తికో కాదు. ఇది ఒక యజ్ఞం. కష్టాలు, నష్టాలు రావొచ్చు. ఏ గొప్ప పని ప్రారంభించినా అవహేళనలు ఎదురవుతాయి. మనం ప్రారంభించిన నాలుగు రోజుల తర్వాత కొంచె�
CM KCR | బీఆర్ఎస్ అంటే తమషా కోసమో, చక్కిలిగింతల కోసమో, దేశంలో ఒక మూల కోసమో, ఒక రాష్ట్రం కోసమో కాదు. బీఆర్ఎస్ ఈజ్ ఫర్ ఇండియా. కచ్చితంగా లక్ష కి.మీ. ప్రయాణమైన తొలి అడుగుతోనే ప్రారంభమవుతుంది. లక్ష్య
BRS Party | భారత రాష్ట్ర సమితి పార్టీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ చింతల పార్ఠసారథి.. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో చేరారు.
BRS Party | తెలంగాణ భవన్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ చింతల పార్ఠసారథి తెలంగాణ భవన్కు చేరుకున్నారు. మరికాసేపట్లో సీఎ
Ravela Kishore Babu | తన చివరి శ్వాస వరకు కేసీఆర్తోనే ఉంటానని ఏపీ మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు స్పష్టం చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థసారధితో కలిసి రావెల ఇవాళ హైదరాబాద్లో సీఎం కే�
ఏపీ మాజీ మంత్రి, బీజేపీ నేత రావెల కిశోర్ బాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ రాజీనామా లేఖను ఏపీ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజుకు