దేశవాళీలలో పుష్కరకాల సుదీర్ఘ విరామానికి పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ త్వరలోనే తెరదించనున్నాడు. ఇటీవల పేలవ ఫామ్తో సర్వత్రా విమర్శలను ఎదుర్కుంటున్న కోహ్లీ.. మరో రెండ్రోజుల్లో రంజీ మ్యాచ్ ఆడేందుకు అంతా
Rohit Sharma: జమ్మూకశ్మీర్తో జరుగుతున్న రంజీ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ 28 రన్స్ చేసి ఔటయ్యాడు. కొన్ని ట్రేడ్మార్క్ షాట్లు కొట్టినట్లు కనిపించినా.. భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు.
Rohit Sharma | రంజీ ట్రోఫీలో ఆడుతారా? అన్న ప్రశ్నకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఇటీవల వరుస సిరీస్లో ఓటమి నేపథ్యంలో ప్రతి క్రికెటర్ రంజీల్లో ఆడాలని బీసీసీఐ స్పష్టం చేసింది. ముంబయిలో నిర్వహించ�
హైదరాబాద్తో ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియంలో జరుగుతున్న రంజీ మ్యాచ్లో ఆంధ్ర నిలకడగా ఆడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 58 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది.
Mohammed Shami: రంజీ మ్యాచ్లో షమీ రాణించాడు. మధ్యప్రదేశ్లో జరుగుతున్న మ్యాచ్లో .. బెంగాల్ బౌలర్ తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీశాడు. దీంతో ఆ జట్టుకు 61 రన్స్ ఆధిక్యం లభించింది.
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీకి సన్నద్ధం కావడానికి కోహ్లీ, రోహిత్లు రంజీ మ్యాచ్ ఆడాలని మాజీ ఓపెనర్ వసీం జాఫర్ సూచించాడు. దాంతో మొదటి టెస్టులో ఒత్తిడికి లోనవకుండా ఆడతారని అతను అభిప్రాయం వ్య�
టాపార్డర్ రాణించడంతో హైదరాబాద్తో జరుగుతున్న రంజీ మ్యాచ్లో తమిళనాడు భారీ స్కోరు చేసింది. ఓవర్నైట్ స్కోరు 203/0తో గురువారం మూడో రోజు ఆట కొనసాగించిన తమిళనాడు.. 510/4 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.