ఇబ్రహీంపట్నంరూరల్, జూన్ 28: వానకాలం ప్రారంభం కావడంతో నియోజకవర్గంలో రైతులు దుక్కులు దున్ని, విత్తనాలు విత్తే పనుల్లో నిమగ్నమయ్యారు. వరి నాట్లు వేసేందుకు నారుమడులను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే మడుల
బంట్వారం, జూన్ 28 : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే బంట్వారం ఒకప్పుడు వెనకబడిన మండలం. అందులో వేసవి వచ్చిందంటే ఎటు చూసినా ఎండు గడ్డితో నిండిన గుట్టలు, అక్కడక్కడ విసిరి పారేసినట్లు కనిపించే చెట్లు. అప్పటికే పం�
మంచాల, జూన్ 28 : రైతాంగ ప్రయోజనాల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో రూ.70 లక్షలతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూ�
షాబాద్, జూన్ 28: వర్షపు నీటి సంరక్షణకు కా ర్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జలశక్తి అభియాన్పై సంబంధిత
యాచారం, జూన్ 27 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన పల్లె పకృతి వనం ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నది. పకృతి రమణీయతను పంచుతున్న పల్లెపకృతి వనంతో పల్లెకు కొత్తశో�
మోమిన్పేట, జూన్ 27 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమం ఏడో విడుతకు సన్నద్ధమవుతున్నది. మండలంలో మూడు లక్షల మొక్కలు నాటేందుకు మండల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామాల్లోని ప
హరితహారంలో మొక్కల సంరక్షణకు అధిక ప్రాధాన్యత రెండేండ్లలో రూ.50 లక్షల నిధులు కేటాయింపు ఇంటింటికీ చెత్త సేకరణలో పంచాయతీ ట్రాక్టర్ పల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు మంచాల, జూన్27: పల్లెప్రగతితో అస్మత్ప�
జూలై 1 నుంచి 10 వరకు కార్యక్రమం పల్లెలు, పట్టణాల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం చర్యలు హరితహారం, పారిశుద్ధ్యం, ఇంటింటికీ ఆరు మొక్కలు పంపిణీ వైకుంఠధామాలు, కంపోస్ట్యార్డులు, రైతువేదికల చుట్టూ గ్రీన్ ఫెన్
పట్టణాలను తలపించేలాఅభివృద్ధి సమస్యలు పరిష్కరిస్తుండడం తో ప్రజల హర్షం జూలై 1 నుంచి పల్లె ప్రగతికి శ్రీకారం షాద్నగర్రూరల్, జూన్ 27: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాకే మారుమూల గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెం
మూడేండ్లలో కాళేశ్వరం పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్దే పల్లెలకు ప్రతినెలా రూ.308 కోట్ల నిధులు రాష్ట్రంలో రూ.3825 కోట్లతో 1200 చెక్డ్యామ్ల నిర్మాణం జీవో 111 ఎత్తివేతకు ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు రాష్ట్ర విద్య�
నందిగామ, జూన్ 25 : రాష్ట్రం ఏర్పడితే విద్యుత్ సంక్షోభం వచ్చి తెలంగాణ అంధకారంలో ఉండిపోవాల్సి వస్తుందని సమైక్య పాలకులు అసెంబ్లీ సాక్షిగా అన్నారని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. సమైక్య పాలకుల