వీడియో కాన్ఫరెన్స్లోరాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ షాబాద్, జూన్ 19 : త్వరలో స్పెషల్ సమ్మరీ రివిజన్ ప్రారంభం కానున్నందున ఓటరు జాబితాలను చెక్ చేసి, ఓటరు జాబితాకు సంబంధించిన అన్ని దరఖాస్�
ఏడో విడుత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి రంగారెడ్డిజిల్లాలో ఈ ఏడాది 70లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం ప్రతి మండలంలో పది ఎకరాల స్థలాన్ని గుర్తించాలి పట్టణాల్లో కూడా ప్రకృతి వనాల ఏర్పాటుకు చర్యలు చ�
రెండు రోజుల్లో ఆర్డర్స్ ఆర్వోఆర్ కేసులకు సంబంధించి ఆర్డర్స్ను సిద్ధం చేస్తున్న ప్రత్యేక ట్రిబ్యునల్ రంగారెడ్డి జిల్లాలో 425 రికార్డ్ ఆఫ్ రైట్ కేసులు ఇప్పటివరకు 300 కేసులకు సంబంధించి వాదనలు పూర్త�
శంకర్పల్లి, జూన్ 18 : రైతులు తీగజాతి పంటల సాగుపై దృష్టి సారించాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం మండల పరిషత్తు కార్యాలయంలో ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో రైతులకు తీగజాతి పంటల సాగుపై సమావేశం న
పరిపాలన సౌలభ్యం కోసం నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు వరి సాగులో తెలంగాణ రాష్ట్రందేశంలోనే నంబర్వన్ రూ.4వేల కోట్లతో గురుకులాల సమగ్ర అభివృద్ధి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి కడ్తాల్ మండలంలో రూ.17 కోట్�
కడ్తాల్, జూన్ 17 : ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా మండలాన్ని అభివృద్ధి చేసుకుందామని ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, జడ్పీటీసీ దశరథ్నాయక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవర�
ప్రతి గ్రామానికి కంపోస్టు ఎరువు తయారీ షెడ్ గ్రామపంచాయతీలకు అదనపు ఆదాయం పరిశుభ్రంగా గ్రామాలు సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజలు ఇబ్రహీంపట్నంరూరల్, జూన్ 17 : గతంలో గ్రామాల్లో ఎక్కడ చూసినా చెత్తాచెదారం దర్
జిల్లా పరిధిలో 5,50,215 మందికి.. 2,16,129 మంది హై రిస్క్ వారికి టీకా రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి సిటీబ్యూరో, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : వ్యాక్సిన్తోనే కరోనా కట్టడి సాధ్యమని రం
యాచారం, జూన్ 16 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైతువేదికలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి అన్నారు. బుధవారం ఆమె మండలంలోని చౌదర్పల్లి, తక్కళ్లపల్లి గ్�
షాద్నగర్, జూన్15: తెలంగాణ రైతుల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతున్నదని రైతు సమన్వయ సమితి మం డల అధ్యక్షుడు వెంకట్రెడ్డి అన్నారు. రైతు బంధు నిధులు విడు దల కావడం పై హర్షం వ్యక్తం చేస్తు ఫర�
దశలవారీగా అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ జడ్పీ సర్వసభ్య సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి షాద్నగర్, జూన్15: రంగారెడ్డి జిల్లాలోని అర్హులైన రైతులందరి ఖాతాల్లో రైతుబంధు పథకం ద్వారా రాష్ట్ర �
ఆమనగల్లు,జూన్ 15 : రాష్ట్రంలో రైతులంతా ఆత్మగౌరవంతో ఉన్నారని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మంగళవారం వానకాలానికి రైతుబంధు డబ్బులు వేయడంతో ఆమనగల్లు బ్లాక్ మండలాల్లో రైతులు సంబురాలు చేసుకున్నారు. రాం న
రంగారెడ్డి, జూన్ 14, (నమస్తే తెలంగాణ) : గత రెండేండ్లుగా అవసరానికి మించి వరి పంట సాగు కావడంతో ఈ ఏడాది వరి పంట సాగును చాలా వరకు తగ్గించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పం�