పరిగి డివిజన్లో 27,894 మెట్రిక్టన్నులు సేకరణస్టాక్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లుపరిగిలో 24,310 ఎకరాల్లో వరి సాగుపరిగి, జూన్ 13 : గతంలో ఎప్పుడూ లేనంతగా గత యాసంగిలో పరిగి డివిజన్లో వరి సాగు చేపట్టడంతో ధాన్యం దిగ�
ప్రారంభమైన గుంతలు తీసే కార్యక్రమం మండలంలో ఐదు లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు ఇబ్రహీంపట్నం రూరల్, జూన్ 12 : ఆకుపచ్చ తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన హరితహారం పథకం ఏడేండ్ల కిం�
డిప్యూటీ డీఎంహెచ్వో నాగజ్యోతి యాచారం, జూన్12: మండలంలోని మేడిపల్లి గ్రామంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో శని వారం గ్రామంలో కరోనా పరీక్షల స్పెషల్ క్యాంపును నిర్వ హించారు. ప్రభుత్వ ఉన్న
దౌల్తాబాద్, జూన్ 11 : కొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలం గోఖఫస్లవాద్ గ్రామంలో శుక్రవారం భారీగా నకిలీ పత్తి విత్తనాలను వ్యవసాయ, పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో పట్టుకున్నారు. ఈ సందర్భంగా వికారాబాద
ఇబ్రహీంపట్నం, జూన్ 11 : వాణిజ్య పంటలు, కూరగాయలు సాగుచేసేలా రైతుల్లో వ్యవసాయ అధికారులు అవగాహన పెంచాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో వ్యవసాయశాఖ అధికారులతో వానక
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు వహించాలి హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేయండి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా రంగారెడ్డి, జూన్ 11, (నమ�
షాద్నగర్, జూన్11: ప్రతి గింజను ప్రభుత్వం కొనేందుకు సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం షాద్నగర్లోని మండల పరిషత్ సమావేశ మందిరంలో ఫరూఖ్నగర్ మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వ�
జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి సునంద చేవెళ్ల టౌన్, జూన్ 10 : ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని శ్రీవేంకటేశ్వర గార్డెలో నర్సరీల యజమానులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక�
షాద్నగర్టౌన్ జూన్ 10 : వాన కాలం నేపథ్యంలో క్లస్టర్లలో నిర్మించిన రైతు వేదికల్లోనే వ్యవసాయ విస్తరణ అధికారులు విధులు నిర్వహిస్తారని మండల వ్యవసాయ అధికారి నిశాంత్కుమార్ గురువారం తెలిపారు. ఇందులో భాగం�
తుర్కయాంజాల్, జూన్ 9 : మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చైర్ పర్సన్ అనురాధరాంరెడ్డి అన్నారు. ఇంజాపూర్ 14వ వార్డులో రూ.11 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను, తాజాగా చేపట్టిన
మందులు విక్రయిస్తే రసీదు ఇవ్వాలి గుర్తింపు పొందిన డీలర్ల వద్ద పురుగు మందులు కొనుగోలు చేయాలి తాండూరు సీఐ జలెందర్రెడ్డి తాండూరు రూరల్, జూన్ 8 : గుర్తింపు పొందిన ఫర్టిలైజర్స్ దుకాణాదారుల వద్ద ఎరువులు, ప�