కడ్తాల్, జూన్ 25 : గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టిన్నట్లు ఎంపీడీవో రామకృష్ణ అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం రాత్రి మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో పల్లె �
కొనసాగుతున్న విచారణ ఇప్పటివరకు 1858 దరఖాస్తుల పరిశీలన 1275 ఆమోదం.. 583 తిరస్కరణ పదిరోజుల్లో పూర్తి చేసేందుకు కసరత్తు జిల్లాలో ప్రస్తుతం 5,24,485 తెల్లరేషన్ కార్డులు జిల్లాలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగవ
కరోనా కట్టడిలో ప్రభుత్వం సఫలం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆర్.కె.పురం డివిజన్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి షాబాద్, జూన్ 24 : ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రభుత్వం అడుగులు వ�
రంగారెడ్డిజిల్లాలో 315,000 మంది రైతులు ఇప్పటివరకు 273,716 మంది రైతుల ఖాతాల్లో రూ. 292.23కోట్లు జమ మిగిలిన వారికి ఒకటి, రెండు రోజుల్లో జమ చేయనున్నట్లు అధికారుల వెల్లడి ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేస్తున్న రైతులు నిరం
మంచాల జూన్ 23 : హరితహారం విజయమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని ఎంపీపీ నర్మద అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ, వ్యవపాయ శాఖ, అటవీ శాఖ, ఏపీవో, కార్యదర్శులతో హరితహారంపై సమీక్షా సమవేశం నిర్వ�
శంకర్పల్లి, జూన్ 23 : పచ్చని తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ హరితహారాన్ని చేపట్టారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం మండల పరిషత్లో జరిగిన హరితహారం సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ టార్గ
జూలై ఒకటి నుంచి పల్లె, పట్టణ ప్రగతి పది రోజులపాటు మూడో విడుత కార్యక్రమం పచ్చదనం-పరిశుభ్రంగా మారుతున్న పల్లెలు రంగారెడ్డి జిల్లాకు నెలకు రూ.18 కోట్ల నిధులు వికారాబాద్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు న�
జిల్లా వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేసిన అధికారులు 3,90,350 మంది రైతులకు రుణాలిచ్చేందుకు నిర్ణయం ఈ ఏడాది పంట రుణాలు రూ.2073 కోట్లు వ్యవసాయ, అనుబంధ రంగాలకు, రూ.3898 కోట్ల రుణాలు మంజూరు చేయడమే లక్ష్యం ప్రాధాన్యతా రం�
కొడంగల్, జూన్ 21 : ప్రభుత్వం నిషేధించిన పత్తి విత్తనాల అమ్మకాలపై ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు సీఐ అప్పయ్య తెలిపారు. సోమవారం �
మహిళా సంఘాలకు అండగా రాష్ట్ర సర్కార్ వ్యాపారం చేసుకునేందుకు రుణాల మంజూరు ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి విలేజ్ ఎంటర్ ప్రైజెస్ ఇప్పటి వరకు 371 ఎస్హెచ్జీ సభ్యులకు రుణాలు రంగారెడ్డి, జూన్ 21, (నమస్తే తెలంగా�
కడ్తాల్, జూన్ 21 : పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో తాసిల్దార్ మహేందర్రెడ్డి అధ్య�
గతేడాదితో పోలిస్తే 10శాతం అధికం రేపు జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం అర్హులైన ప్రతి రైతుకు రుణం అందేలా ప్రభుత్వం చర్యలు రంగారెడ్డి, జూన్ 20(నమస్తే తెలంగాణ): ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లా వార్షిక ర
ఈ నెల 25న మండలంలో అభివృద్ధి పనులు ప్రారంభంషాబాద్, జూన్ 19 : విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిని జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి కలిశారు. శనివారం నగరంలో మంత్రితో పాటు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా