ఉనికి కోసమే ప్రతిపక్షాల విమర్శలు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ఆమనగల్లు(మాడ్గుల) 25 : రైతుబంధు పథకం దేశానికి ఆదర్శమని, దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ
రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ ఉపాధిహామీ సిబ్బందితో సమీక్షా సమావేశం ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 25 : ఉపాధిహామీ పనులపట్ల అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని, పనులను ఎప్ప
వయోజనులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి దేశభవిష్యత్ను నిర్ణయించేది యువ ఓటర్లే.. జాతీయ ఓటర్ల దినోత్సవంలో అధికారులు, ప్రజాప్రతినిధులు షాబాద్, జనవరి 25 : సమాజంలో ఓటు హక్కు ఒక ఆయుధం లాంటిదని తహసీల్దార్
కొత్తూరు, జనవరి 25: కొత్తూరు మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని వివిధ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మంగళవారం పాల్గొన్నారు. మొదట కుమ్మ�
పకడ్బందీగా లాక్డౌన్ ఉదయం 6 నుంచి 10 వరకు కొనుగోళ్లు మద్దతు తెలుపుతున్న అన్ని వర్గాల ప్రజలు తాండూరు, మే 19: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ తాండూరు నియోజకవర్గంలో పకడ్బందీగా కొనసాగుతు�
200 పడకల ఐసొలేషన్ ఏర్పాటుతో ప్రజలకు మేలుఎంపీ రంజిత్రెడ్డి తాండూరు, మే 19: పేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు, త్వరితగతిన మందులు అందించడం కోసం వికారాబాద్ జిల్లా కేంద్రంకు ఐదు కిలో మీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి �
ఆమనగల్లు,మే 11 : రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సింగిల్విండో చైర్మన్ వెంకటేశ్ కోరారు. మంగళవారం ఆమ
జిల్లాలో 25 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం రెండు రోజుల్లో మరో 4 కేంద్రాలకు చర్యలు ఇప్పటి వరకు 111 రైతుల నుంచి 855 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ మిల్లులకు ధాన్యం చేరిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని ప�
పలుచోట్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు రోహిత్రెడ్డి, మంచిరెడ్డి కిషన్రెడ్డి తాండూరు రూరల్, మే 5: ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి, రైతులను ఆదుకుంటుందని ఎ�
యాచారం, మే 2 : మండల కేంద్రంలో కరోనా రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో పంచాయతీ మధ్యాహ్నం తరువాత వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా బంద్ చేయాలని తీర్మానించింది. పంచాయతీ నిబంధనలను పాటిస్తూ నాలుగు రోజులుగా వ్య
నేటి ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం ఒక్కో రౌండ్లో 4 వార్డుల చొప్పున కౌంటింగ్ 3 రౌండ్లలో తేలనున్న ఫలితం సెంటర్కు వచ్చే ప్రతి ఒక్కరికీ కొవిడ్ టెస్ట్ నెగెటివ్ రిపోర్టు ఉంటేనే పాస్లు జారీ అభ్యర్థి తర
వేసవి కాలం.. మూగ జీవాల గొంతెండుతోంది ఆపద కాలంలో దాహం తీర్చేందుకు వినూత్న ప్రయత్నం శునకాలు, పక్షులు, ఇతర చిరుప్రాణుల కోసం నీటి తొట్ల ఏర్పాటు అల్కాపూర్ టౌన్షిప్లో కాలనీవాసుల ఆదర్శనీయమైన ఆలోచన అరుణాచల శ�
రంగారెడ్డి : రెండు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను హయత్నగర్ పోలీసులు శనివారం స్వాధీనం చేసుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కొహెడ్ ఔటర్ రింగ్రోడ్డు వ�