యాచారం, మే 2 : మండల కేంద్రంలో కరోనా రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో పంచాయతీ మధ్యాహ్నం తరువాత వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా బంద్ చేయాలని తీర్మానించింది. పంచాయతీ నిబంధనలను పాటిస్తూ నాలుగు రోజులుగా వ్య
నేటి ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం ఒక్కో రౌండ్లో 4 వార్డుల చొప్పున కౌంటింగ్ 3 రౌండ్లలో తేలనున్న ఫలితం సెంటర్కు వచ్చే ప్రతి ఒక్కరికీ కొవిడ్ టెస్ట్ నెగెటివ్ రిపోర్టు ఉంటేనే పాస్లు జారీ అభ్యర్థి తర
వేసవి కాలం.. మూగ జీవాల గొంతెండుతోంది ఆపద కాలంలో దాహం తీర్చేందుకు వినూత్న ప్రయత్నం శునకాలు, పక్షులు, ఇతర చిరుప్రాణుల కోసం నీటి తొట్ల ఏర్పాటు అల్కాపూర్ టౌన్షిప్లో కాలనీవాసుల ఆదర్శనీయమైన ఆలోచన అరుణాచల శ�
రంగారెడ్డి : రెండు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను హయత్నగర్ పోలీసులు శనివారం స్వాధీనం చేసుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కొహెడ్ ఔటర్ రింగ్రోడ్డు వ�