సాయిపల్లవి, రణబీర్కపూర్ సీతారాముల పాత్రల్లో నటిస్తున్న ‘రామాయణ’ చిత్రంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. నితీష్ తివారి దర్శకత్వంలో రెండు భాగాలుగా పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస�
నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ‘రామాయణ’లో రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడి పాత్రలో యష్ కనిపించనున్నారు. ఈ ఇతిహాసం 2025 ద్వితీయార్థంలో విడుదల కానున్నది.
‘యానిమల్' సీక్వెల్ 2025లోనే రానున్నదా?.. అంటే ఔననే సమాధానమే ఇస్తున్నది బాలీవుడ్ మూవీ బజార్. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్'పై ప్రేక్షకుల నుంచి విభిన్న స్పందన వచ్చింది.
‘యానిమల్' సినిమాతో త్రిప్తి దిమ్రి క్రేజీ హీరోయిన్గా అవతరించింది. ‘యానిమల్'లో హీరోయిన్గా చేసిన రష్మికకు ఎంత పేరు వచ్చిందో.. సెకండ్హీరోయిన్గా తక్కువ నిడివిగల పాత్ర చేసిన త్రిప్తి దిమ్రికి కూడా అంత
‘యానిమల్' సినిమాతో బాబీ డియోల్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాడు. ఓ రకంగా చెప్పాలంటే, ఆ సినిమావల్ల హీరో రణ్బీర్కపూర్కు ఎంత పేరొచ్చిందో, బాబీ డియోల్కి కూడా అంతే పేరొచ్చింది.
‘రణబీర్కి లిప్స్టిక్ నచ్చదు. నేను వేసుకుంటే కూడా ఊరుకోడు. తీసేయ్మని గొడవ చేస్తాడు. ఆ విషయాన్నే ఓ ఇంటర్వ్యూలో చెప్పాను. దానికి పెడార్థాలు తీస్తూ రణబీర్ నన్ను వేధిస్తున్నాడని ఏవేవో రాసేశారు. నిజానిక
‘గదర్-2’ చిత్రంతో బాలీవుడ్లో పూర్వ వైభవాన్ని సంపాదించుకున్నారు సీనియర్ హీరో సన్నీ డియోల్. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ వసూళ్లను సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సన్నీ డియోల్తో సినిమాలు తీసేం
Ramayanam | రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కించిన ‘ఆదిపురుష్' చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవడమే కాకుండా దేశ వ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ దర్శకుడు నితీష�
ఇప్పుడు అందరి మనసులోనూ ఇదే కోరిక ఉంది. ఒక్క హిట్ కావాలని బాలీవుడ్ చాలా రోజుల నుంచి ఆశగా వేచి చూస్తుంది. ఎంత పెద్ద హీరో సినిమా వచ్చినా కూడా నిర్ధాక్షణంగా వెనక్కి తిప్పి పంపిస్తున్నారు ప్రేక్షకులు. దాంతో సి
విభిన్న కథలను ఎంచుకుంటూ నటన ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూ సినీరంగంలో దూసుకుపొతున్న నటి పూజా హెగ్డే. సౌత్ టు నార్త్ స్టార్ హీరోలందరితో నటిస్తూ అగ్ర శ్రేణి కథానాయికగా కొనసాగుతుంది.