మహబూబాబాద్ : హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టడం బీజేపీ ప్రధాన లక్ష్యమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తొర్రూరు పట్టణంలో మంత్రి రంజాన్ సందర్భంగా ముస్
న్యూఢిల్లీ : రంజాన్ పర్వదిన వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ముస్లిం సోదరుల ప్రార్థనలతో మసీదులు, ఈద్గాలు కళకళలాడాయి. భారత సైన్యం కూడా రంజాన్ వేడుకలను నిర్వహించింది. ఈ సందర్భ�
సిద్దిపేట : రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేట ఈద్గా వద్ద నిర్వహించిన రంజాన్ వేడుకల్లో మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్సీ ఫార�
జహీరాబాద్ : రంజాన్ పండుగ రోజు పేద ముస్లిం ఇంట్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. జహీరాబాద్ పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని ఐడీఎస్ఎన్టీ కాలనీ సమీపంలోని హిందూ స్మశాన వాటికలో విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు యువ
నిర్మల్ : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు మంగళవారం ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈద్గాం చౌరస్తా వద్ద ఈద్గాలో ముస్లిం సోదరులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ పర్వదినం వేడుకలు ఘనంగా జరిగాయి. చార్మినార్, మక్కా మసీదు, మీరాలం ఈద్గాతో పాటు రాష్ట్రంలోని అన్ని మసీదులు, ఈద్గాల్లో సామూహిక ప్రార్థనలు నిర్వహించ�
రంజాన్ సందర్భంగా భోలక్పూర్లోని మసీదులను ముస్లింలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నెల రోజులుగా రంజాన్ మాసంలో ప్రతి రోజూ 5 సార్లు ప్రార్థనలు చేసి ఉపవాస దీక్షలలో ఉన్నారు. భోలక్పూర్లో దాదాపు 23 మసీద�
ఉపవాస దీక్షలతో ముస్లింలంతా నెల రోజుల పాటు గడిపారు. నెల వంక సాక్షాత్కరించిందని మత పెద్దల ప్రకటన వెలువడింది. దీంతో రంజాన్ సందడి మొదలైంది.. నేడు ఈద్గాలలో జరుగనున్న ప్రత్యేక పండుగ ప్రార్థనల కోసం
రంజాన్ పండుగ సందర్భంగా యూసుఫ్గూడ పోలీసు బెటాలియన్ గ్రౌండ్స్ ఈద్గా లో నిర్వహించినున్న ప్రత్యేక ప్రార్థనల ఏర్పాట్లను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజ�
Eid Ul Fitr | ఒక మొక్క నాటారు. దాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. రోజూ నీళ్లు పోశారు. రాత్రుళ్లు సైతం దాని బాగోగులు చూశారు. దానిపట్ల ఎంతో శ్రద్ధ చూపారు. అది కాస్తా పెరిగి పెద్దదవుతున్న తరుణంలో పట్టించుకోవడం మా�
రంజాన్ పర్వదినం సమీపిస్తుండడంతో నగరంలో షాపింగ్ సందడి నెలకొన్నది. ప్రధానంగా పాతనగరంలో కొనుగోలు రద్దీ అధికమైంది. శనివారం అర్ధరాత్రి వరకు అత్తరు, వస్త్ర, గాజుల దుకాణాలు
మహబూబ్నగర్ : జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద రంజాన్ పండుగ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కొత్తగంజ్ సమీపంలో