చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి-బీజేపీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు కొప్పుల రాజశేఖర్ మధ్య విభేదాలకు ఫుల్స్టాప్ పడింది. రాజశేఖర్ జిల్లా అధ్య క్ష పదవికి రాజీనామా చేయగా శుక్రవారం..దానిని ఆమోది
క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పే బీజేపీలో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీ పరువును బజారుకీడుస్తున్నాయి. 18న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించతలపెట్టిన బీసీ బంద్కు మద్దతు కోరుతూ బీజేపీ రాష్ట�
తెలంగాణలో యూరియా కొరత మంత్రులు, దళారుల సృష్టేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆరోపించారు. వారంతా కలిసి సృష్టించిన కృతిమ కొరతగా ఇది అని విమర్శించారు.
తెలంగాణ బీజేపీలో కొన్ని దుష్టశక్తులు ఉన్నాయని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు కొందరు నేతల ట్రాప్లో ఉన్నారని, ఆయనను కూడా పని చేయనివ్వరని చెప్పారు.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నూతనగా ఎన్నికైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్రావును బాన్సువాడ బీజేపీ నాయకులు మంగళవారం మర్యాదపదకంగా కలిసి హార్థిక శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రాంచందర్రావు నియామకమయ్యారు. రాంచందర్రావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయటంతో ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు అధిష్ఠానం మంగళవారం ప్రకటించింది.
ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఏసీబీ విచారణకు హాజరయ్యారు. మాజీ ఏఏజీ, న్యాయవాది రామచంద్రరావుతో కలిసి కేటీఆర్ ఏసీబీ ఆఫీస్కు వెళ్లారు. అంతకుముందు నందినగర్