రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపిస్తే.. అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తానని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శనివారం రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియం�
రామకృష్ణాపూర్లోని జడ్పీ బాలుర పాఠశాలలో 1992-1993 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆదివారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. 150 మంది ఒకేచోట చేరి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. పాఠశాల అభివృద్ధికి ఆర్థిక సాయమందిస్తామన�
మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) నేడు మంచిర్యాల (Mancherial) జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని మందమర్రి (Mandamarri Municipality), క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో (Kyathanpally Municipality) రూ.312.96 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభో