ECI | జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో చాలాకాలం నుంచి ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ (Rajya Sabha) స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ప్రకటించింది. దాదాపు నాలుగేళ్లుగా నాలుగు రాజ్యసభ స్థానాల
దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఆరు రాజ్యసభ స్థానాలకు డిసెంబర్ 20న ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.
న్యూఢిల్లీ: 57 రాజ్యసభ స్థానాలకు జూన్ 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజున సాయంత్రం ఫలితాలను వెల్లడించనున్నారు. ఈనెల 24వ తేదీన రాజ్యసభ ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నామ�
ముంబై: ఆదాయ పన్నును ఎగవేసినట్లు వచ్చిన వార్తలను సినీ నటుడు సోనూ సూద్ ఖండించారు. సోనూ సూద్ ఛారిటీ సంస్థ అన్ని రూల్స్ను ఉల్లంఘించినట్లు ఆదాయపన్ను శాఖ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. గత నాలుగ