దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఆరు రాజ్యసభ స్థానాలకు డిసెంబర్ 20న ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.
న్యూఢిల్లీ: 57 రాజ్యసభ స్థానాలకు జూన్ 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజున సాయంత్రం ఫలితాలను వెల్లడించనున్నారు. ఈనెల 24వ తేదీన రాజ్యసభ ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నామ�
ముంబై: ఆదాయ పన్నును ఎగవేసినట్లు వచ్చిన వార్తలను సినీ నటుడు సోనూ సూద్ ఖండించారు. సోనూ సూద్ ఛారిటీ సంస్థ అన్ని రూల్స్ను ఉల్లంఘించినట్లు ఆదాయపన్ను శాఖ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. గత నాలుగ