Digvijaya Singh : మూడోసారి రాజ్యసభకు పోటీ చేయడం లేదని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ఏప్రిల్ 2026లో ఆయన కాలపరిమితి ముగియనున్నది.మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ సీటుపై ఓ దళితుడిని పంపాలని భావిస్�
తెలంగాణ వ్యతిరేకి అయిన అభిషేక్ సింఘ్వీకి రాష్ట్రం నుంచి రాజ్యసభ సీటు ఇచ్చారని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు. గురువారం తెలంగాణభవన్లో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు
రాష్ట్రం నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలకు ఇస్తున్నదా? తెలంగాణేతర నేతలకు కట్టబెట్టనున్నదా? అన్న విషయంపై చర్చ జరుగుతున్నది.
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ‘మక్కల్ నీది మైయమ్' (ఎంఎన్ఎం) పోటీ చేయటం లేదని ఆ పార్టీ చీఫ్, ప్రముఖ నటుడు కమల్ హాసన్ తాజాగా ప్రకటించారు. అయితే తమిళనాడులో తమ మిత్ర పక్షమైన అధికార ‘డీఎంకే’కు తాము మ�
హిమాచల్ ప్రదేశ్లో అధికార కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలోని ఏకైక రాజ్యసభ సీటుకు జరిగిన ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కాంగ్రెస్ కొంపముంచింది. ఆరుగురు పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటు �
న్యూఢిల్లీ: వంద కోట్లు ఇస్తే రాజ్యసభ సీటు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టును సీబీఐ విప్పింది. ఈ కేసులో మనీల్యాండరింగ్కు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రాజ్య
ముంబై : కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులను ఆదివారం ఖరారు చేసింది. పదితో మందితో విడుదల చేసిన జాబితాలో పీ చిదంబరం, జైరాం రమేశ్, రణదీప్ సూర్జేవాలా, ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారీ వంటి సీనియర్ నేతలక�
రేపు దీవకొండ దామోదర్రావు, బండి పార్థసారథిరెడ్డి నామినేషన్ హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం నుంచి వచ్చే నెల 21తో పదవీకాలం ముగియనున్న రెండు రాజ్యసభ స్థానాలకు మం గళవారం నోటిఫికేషన్ విడుదల కానున్
హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం నుంచి ఖాళీ అయిన ఒక రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు గురువారం నోటిఫికేషన్ వెలువడనున్నది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నామినేషన్లు స్వీకరించనున్నా�