తన కూతురుని వేధించిన బద్దెనపల్లికి చెందిన నలుగురు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి పంచాయతీ కార్యదర్శి ప్రియాంక తండ్రి రాజేశం డిమాండ్ చేశారు.
Hyderabad | హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మృతి ఘటనపై మిస్టరీ కొనసాగుతోంది. రాజేశ్ మృతికి, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సుజాత ఆత్మహత్యకు మధ్య సంబంధం ఉందని భావిస్తున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టార�
ఆరు నెలలుగా క్యాన్సర్తో బాధపడుతూ దవాఖానల చుట్టూ తిరుతున్నాడు ఓ ఇంటి పెద్ద. అయినా అతడిని కాపాడుకునేందుకు అప్పులు చేసి, గుడిసె, స్థలం అమ్మి రూ.10 లక్షలు ఖర్చుపెట్టింది ఆ నిరుపేద కుటుంబం.
కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్పై అధికార సీపీఎం తీవ్ర ఆరోపణలు చేసింది. గవర్నర్ బీజేపీ, ఆరెస్సెస్ ఆదేశాలతో పనిచేస్తూ రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తున్నారని మంత్రులు ఎంబీ రాజేశ్, థామస్ ఇసాక్ మంగ�