సూర్యాపేట : రాజ్యాంగ పదవుల పట్ల తమ ప్రభుత్వానికి అపారమైన గౌరవం ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధాని మోదీతో సమావేశం అనంతరం గవర్నర్ తమిళిసై సౌందర్ రా�
Governor Tamilisai | నగరంలోని రాజ్భవన్లో సంక్రాంతి సంబురాలు అట్టహాసంగా జరిగాయి. సంక్రాంతి వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ దంపతులతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. గవర్న
Constitution | రాజ్యాంగం (Constitution) వల్లే భారతదేశం బలంగా ఉందని గవర్నర్ తమిళిసై అన్నారు. అంబేద్కర్ దేశానికి అద్భుతమైన రాజ్యాంగం అందించారని చెప్పారు.
Governor Tamilisai | తమిళిసై సౌందర్ రాజన్ తెలంగాణ గవర్నర్గా నేటితో రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా తన విధుల నిర్వహణ, అనుభవాలపై తమిళిసై ఓ పుస్తకం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మ�
సీజేఐని కలిసిన రాష్ట్ర బార్ కౌన్సిల్ ప్రతినిధులు | సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను శనివారం రాష్ట్ర బార్ కౌన్సిల్ ప్రతినిధులు రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. హైకోర్టులో జడ్జిల స
హైదారాబాద్కు వచ్చిన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయన గౌరవార్ధం శుక్రవారం రాజ్భవన్లో విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీజేఐ �
గొర్రెలతో నిరసన | రాజ్భవన్ ముందు గొర్రెల మందతో నిరసన తెలిపింది. మంగళవారం రోజు రాజ్భవన్ నార్త్ గేటు వద్దకు నాగరిక్ మన్చా కార్యకర్తలు