రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు పాతిపెట్టిన మందుపాతరను ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులు నిర్వీర్యం చేశారు. నారాయణ్పూర్ జిల్లాలోని రాకాస్నాలా సమీప అటవీ ప్రాంతంలో ప్రెషర్ కుక్కర్లో �
రాయ్పూర్: కరోనా మహమ్మారి దేశమంతటా మరోసారి కలకలం రేపుతున్నది. రోజురోజుకు కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. గత మూడు రోజుల నుంచి వరుసగా 1.50 లక్షలకు పైగా కొత్త
రాయ్పూర్: దేశంలో ఒకవైపు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండగా, మరోవైపు వ్యాక్సిన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతున్నది. పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, పారి�