ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని ఖోడద్ గ్రామంలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదని గు�
భూదాన్ పోచంపల్లి (Pochampally) పట్టణ కేంద్రంలోని 13వ వార్డు (సరస్వతి విద్యా మందిర్కు వెళ్లే) రహదారిలో వర్షపు నీరు నిల్వ ఉండడంతో బీఆర్ఎస్ యూత్ నాయకుడు చింతకింది కిరణ్ వర్షపు నీటిలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గండి లచ్చపేట గ్రామంలో ఆదివారం ఉదయాన్నే కురిసిన భారీ వర్షంతో ఇళ్లలోకి నీరు చేరాయి. గ్రామం లోని ప్రభుత్వ పాఠశాల ప్రాంతం లో ఉంటున్న వారి ఇళ్లలోకి వరద లా వచ్చి, ఇళ్ల�
గ్రేటర్లో వరద నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించాం.. ప్రాధాన్యతగా రూ.100కోట్లతో 50 వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ (భూ గర్భ సంపులు) నిర్మాణం చేపడుతున్నాం.. ఇకపై రోడ్లపై వర్షపు నీరు నిల్వకుండా శాశ్వత పరిష్కారం �
భూగర్భ జలాలు పెంచాలన్న ఉద్దేశంతో చేపట్టిన ఇంకుడు గుంతల పనుల్లోనూ నిధులు పక్కదారి పట్టాయి. ప్రభుత్వ స్థలాలు, విద్యాలయాల్లో నగరపాలక సంస్థలోని స్మార్ట్సిటీ నిధులతో చేపట్టాల్సిన ఈ నిర్మాణాల్లో కాంట్రాక�
ఢిల్లీలోని ఓల్డ్ రాజేందర్ నగర్లోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో (Coaching Centre) ముగ్గురు విద్యార్థులు వరద నీటిలో మునిగి మరణించిన విషయం తెలిసిందే. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలన�
పశ్చిమ కనుమల అవతలి వైపు పడే భారీ వర్షపు నీటిని ‘జల సంజీవిని’ ప్రాజెక్టు పేరిట ఐదు సొరంగాల ద్వారా కృష్ణా, గోదావరి పరీవాహక ఉపనదులకు మళ్లించనున్నారు. ఈ విషయమై శుక్రవారం రాష్ట జవనరుల అభివృద్ధి కార్పొరేషన్ �
యువత వినూత్న ఆలోచన వరంగల్ జిల్లా ధర్మరావుపేట ప్రభుత్వ పాఠశాలలో మోడల్ ప్రాజెక్టు విద్యార్థులు, ఉపాధ్యాయుల వినియోగం రాష్ట్రంలో ఇదే మొదటి ప్రాజెక్టు వరంగల్, అక్టోబర్ 26(నమస్తేతెలంగాణ): వర్షపు నీటిని సం�