వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనేందుకు ఆరుతడి పంటలు సాగుచేయాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి రైతులకు సూచించారు. సోమవారం సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలోని రైతు వేదికలో వ్యవసాయశాఖ ఆధ
ఎల్నినో ప్రభావంతో జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. నైరుతి రుతుపవనాలు బలహీనపడటంతో గత నెల రోజులుగా వానలు కురియక రైతులు సాగు చేస్తున్న పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. జిల్లాలోని 594 గ్రా�
ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉన్నందున రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకునేలా అధికారులు ప్రోత్సహించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదే�
ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఎస్సీరెస్పీ నుంచి వెంటనే నీటి ని విడుదల చేసి, రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి, బా ల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 15 �
వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని, భూగర్భ జలాలు పెరిగి బోరు బావులు నిండాలని ఆకాంక్షిస్తూ బిజ్వార్ గ్రామస్తులు విశిష్ట అధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం కృష్ణ మండలకేంద్రం సమీపంలోని కృష�
సకాలంలో వర్షాలు పడక చెరువులు, కుంటలు నిండకపోవడంతో వాటి పరిధిలోని వందల ఎకరాల పొలాలు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. అడపా దడపా కురిసిన వర్షాలకు తోడు బోర్లు, బావుల కింద పోసిన వరి నార్లు ఎండిపోయే పరిస్థితి నెలక�
రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నందున భవిష్యత్తులో పెరిగే డిమాండ్ను తట్టుకునేలా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను �
యాదాద్రి భువనగిరి జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వానకాలం వచ్చినా సాగు నీటి కష్టాలు తప్పడంలేదు. వరుణుడు కరుణించడంలేదు. చెరువుల్లో నీరు లేక ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి
Southwest Monsoon | జూన్ మొదట్లో దూసుకొచ్చిన నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) ఒక్కసారిగా నెమ్మదించాయి. కొన్ని రోజుల క్రితం వరకు కురిసిన వర్షాలు ఇప్పుడు చాలా ప్రాంతాల్లో కనిపించకపోవడంతో రైతులు, వాతావరణ నిపుణుల్లో ఆందోళన �