బీసీ రిజర్వేషన్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తానన్న సీఎం ఇంకా తీసుకెళ్లలేదని విమర్శించారు. జూలై 8 లోప�
హైదరాబాద్ : విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జూలై 17న నిర్వహించనున్న రైల్ రోకోకు మద్దతివ్వాలని వామపక్ష పార్టీలను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్�
KCR petition | రైల్రోకో ఘటనకు సంబంధించి నమోదైన కేసును కొట్టివేయాలంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. 2011 అక్టోబర్ 15న ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా సికింద్రాబాద�
Rail Roko | దేశ రాజధాని ఢిల్లీ శివారులోని పంజాబ్, హర్యానా సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు శనివారం టియర్ గ్యాస్ ప్రయోగించారు. లాఠీచార్జి చేశారు. ఈ ఘటనల్లో 17 మంది రైతులు గాయపడ్డారు
కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు పలు ఇతర డిమాండ్ల సాధన కోసం ఈ నెల 6న దేశ రాజధాని ఢిల్లీకి తరలి రావాలని రైతు నేతలు పిలుపునిచ్చారు. ఇటీవల జరిపిన ఆందోళనలో అసువులు బాసిన రైతు స్వగ్రామం బల్లాహ్లో ఆ�
Farmers Protest | రైతులు మరోసారి ఆందోళనబాట పట్టనున్నారు. ఈ నెల 6 నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నారు. పంజాబ్, హర్యానా మినహా దేశంలోని వివిధ రాష్ట్రాల రైతులు ఢిల్లీకి పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని రైతు సంఘా�
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు చేపట్టిన రైల్ రోకో కార్యక్రమం ఉధృతంగా కొనసాగుతున్నది. రెండో రోజైన శుక్రవారం పంజాబ్లోని పలు ప్రాంతాల్లో రైలు పట్టాలపై నిరసనను కొనసాగించారు. అలాగే పంజాబ్లోని �
పంజాబ్ రైతులు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ మళ్లీ పోరుబాట పట్టారు. మూడు రోజుల రైల్ రోకో (Rail Roko) ఆందోళనలో భాగంగా రైతులు రైల్ ట్రాక్లపైకి చేరి నిరసన తెలపడంతో ఫిరోజ్పూర్ డివిజన్లో 18 రైళ్�
రోడ్డు ప్రాజెక్టుల కోసం రైతుల నుంచి తీసుకున్న భూమికి మెరుగైన పరిహారంతో పాటు అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని కోరుతూ పంజాబ్లో రైతులు పోరుబాట (Rail Roko) పట్టారు.
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులను కేంద్ర మంత్రి అజయ్మిశ్రా కుమారుడు ఆశిష్మిశ్రా కారుతో తొక్కించి చంపిన ఘటనకు సోమవారంతో ఏడాది పూర్తయింది.
చండీగఢ్: పంజాబ్, హర్యానా, రాజస్థాన్తోపాటు మరికొన్ని రాష్ట్రాల్లోని 130 చోట్ల రైతులు రైల్ రోకో చేపట్టారు. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ ఘటనకు కారణమైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను ఆ పదవి �
న్యూఢిల్లీ: ఉత్తర్ప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ ఘటనలో రైతులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు కారణమైన కేంద్ర మంత్రి అరుణ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా అరెస్టు అయ్యారు. అయితే ఈ కేసులో కేంద్�