రైళ్లలో ప్రయాణికులపై దాడి చేసి.. బలవంతంగా డబ్బులు లాక్కెళ్తున్న ముఠాను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు హిజ్రాలు, ఒక మైనర్ బాలుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల ను�
రైలు కూత వినాలన్నది పరిగి ప్రాంత ప్రజల అర్ధ శతాబ్దపు కల. వికారాబాద్-కృష్ణా రైల్వేలైన్ మంజూరును కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఎన్నికలకు ముందు ప్రకటించగా, పరిగి ప్రజల కల నెరవేరబోతున్నదని, రైల్వేలైన్ నిర్�
భారత్మాల ప్రాజెక్ట్ కింద భూములు కోల్పోయిన వేలాది మంది పంజాబ్ రైతులు గురువారం రైల్వే ట్రాక్పై పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దేవిదాస్పురా వద్ద రైళ్ల రాకపోకల్ని అడ్డుకున్నారు.
travel concession | వృద్ధులకు రైల్వే ఇచ్చే రాయితీ వల్ల రూ.1,600 కోట్లు భారం పడుతుందని కేజ్రీవాల్ తెలిపారు. అయితే రూ.45 లక్షల కేంద్ర వార్షిక బడ్జెట్ సముద్రంలో ఈ రాయితీ ఖర్చు ఒక చిన్న నీటి బిందువని ఆయన పేర్కొన్నారు.
గ్రేటర్ వరంగల్లో కొత్తగా స్మార్ట్ బస్స్టేషన్ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం వరంగల్ బస్టాండ్ ఉన్న స్థలంలోనే రూ.75కోట్లతో విశాలంగా హంగులతో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ని�
టల్స్, రెస్టారెంట్లలో కేక్ కట్ చేసి బోర్ కొడుతోందని ఫీల్ అయ్యేవారు ఇక మెట్రో కోచ్లు, స్టేషన్లలో పార్టీ చేసుకోవచ్చు. బర్త్డే వేడుకలు, వివాహ వార్షికోత్సవాలు, ప్రీ వెడ్డింగ్ షూట్స్ వంటి ఈవెంట్
గతంలో పోల్చితే రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణం చేసేవారి సంఖ్య భారీగా పెరిగింది. 2021లో మొదటి తొమ్మిది నెలల్లో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న 1.78 కోట్ల మందిని రైల్వే అధికారులు పట్టుకున్నారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 3: ‘భారత్ దర్శన్’ టూర్ ప్యాకేజీ ధరను ఒక్కో వ్యక్తికి రూ.11,340గా ఐఆర్సీటీసి నిర్ణయించింది. 11 రాత్రులు, 12 పగళ్లు సాగే యాత్రకు రోజుకి దాదాపు రూ.1,000 చొప్పున ఖర్చవుతుంది. ఈ నెల 29 ప్రారంభమై సెప్�