జింబాబ్వేలో టీమ్ఇండియా పర్యటన 15 మందితో జట్టు ప్రకటన న్యూఢిల్లీ: గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో లోకేశ్ రాహుల్ మరోసారి జట్టుకు దూరమయ్యాడు. వచ్చే నెలలో జింబాబ్వేతో జరుగనున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్
ముంబై: బౌలింగ్నే బలంగా నమ్ముకున్న సన్రైజర్స్ హైదరాబాద్ గురువారం ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. రెండు పరాజయాలతో సీజన్ ఆరంభించిన సన్రైజర్స్ అనంతరం గొప్పగా పుంజుకుని వరుసగా ఐదు మ్యాచ్లు నెగ్గ�
ముంబై: లీగ్ ఆరంభంలో రెండు పరాజయాలు ఎదురైనా.. వెంటనే తేరుకొని గెలుపు బాట పట్టిన సన్రైజర్స్ హైదరాబాద్ మరో కీలక పోరుకు సిద్ధమవుతున్నది. శుక్రవారం కోల్కతా నైట్ రైడర్స్తో విలియమ్సన్ సేన అమీతుమీ తేల్చ
బోణీ కోసం తహతహ మధ్యాహ్నం 3.30 నుంచి.. ముంబై: ఐపీఎల్ 15వ సీజన్లో ఖాతా తెరిచేందుకు తహతహలాడుతున్న సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ శనివారం తొలిపోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇప్పటి వరకు ఆడిన �
లక్నోతోపై గెలిచేందుకు సన్రైజర్స్ జట్టు చాలా కష్టపడాల్సి వస్తోంది. ఆరంభంలోనే కెప్టెన్ కేన్ విలియమ్సన్ (16) వికెట్ కోల్పోయిన సన్రైజర్స్.. ఆ తర్వాత కాసేపటికే మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (13) వికెట్ కూడా కోల్పోయిం�
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్కు ఆరంభంలోనే కష్టాలు ఎదురయ్యాయి. జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ (2) థర్డ్ అంపైర్ తీసుకున్న వివాదాస్పర నిర్ణయానికి అవుట్గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క�
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో చాలా రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయి.కరోనా నియంత్రణలో భాగంగా నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు జరిమానా వేయడంతో పాటు కేసులు నమోదు చేస్తున్నారు. కొవిడ్
అహ్మదాబాద్: కోల్కతా నైట్రైడర్స్ మళ్లీ గెలుపుబాట పట్టింది. పంజాబ్ కింగ్స్తో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 124 పరుగుల ఛేదనలో రాహుల్ త్రిపాఠి(41: 32 బంతుల్లో 7ఫ�