పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాధేశ్యామ్’. భారీ అంచనాలతో మార్చి 11న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది. దాదాపు రెండున్నరేళ్ళ తర్వాత ప్రభాస్ను
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ షూటింగ్లలో తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఇటీవలే ఈయన నటించిన 'రాధేశ్యామ్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ప్రభాస్ 'రాధేశ్యామ్'తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ చిత్రంలో ప్రభాస్ తన ఇమేజ్కు భిన్నంగా లవర్బాయ్ పాత్రలో నటించాడు.
ప్రభాస్ నుంచి సినిమా వచ్చి దాదాపు మూడున్నరేళ్లు అయింది. ఎప్పుడెప్పుడు అభిమాన హీరోను వెండి తెరపై చూస్తామా అని ప్రభాస్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ ప్రమోషన్లలో జోరుగా పాల్గొంటున్నాడు. లేటెస్ట్గా ఈ చిత్ర తమిళ ప్రీ రిలీజ్ వేడుక చెన్నైలో జరిగింది.