గ్యాస్ సిలిండర్ వాల్వ్లో డ్రగ్స్ దాచి ఆన్లైన్ ట్రాన్స్పోర్టు సర్వీస్ల ద్వారా వాటిని సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన �
రాష్ట్రంలో జరిగే అతిపెద్ద ఉత్సవాల్లో ఒకటైన గణేశ్ చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు సూచించారు. గణేశ్ ఉత్సవాల ఏర్పాట్లపై నేరేడ్మెట్లోని కమిషనరేట�
బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు డయల్ 100, 112 కు వచ్చే ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అధికారులను ఆదేశించారు. శనివారం రాచకొండ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిర�
రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ రవాణా చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేసి.. వారి వద్ద నుంచి మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.
ట్రై కమిషనరేట్లలో పలువురు ఐపీఎస్ లు బదిలీ అయ్యారు. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు మల్టీజోన్-2 ఐజీగా బదిలీ కాగా, ఆయన స్థానంలో మల్టీజోన్-1 ఐజీగా కొనసాగుతున్న తరుణ్ జోషిని నియమిస్తూ సోమవారం ప్రభుత�
హిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ సుధీర్బాబు హెచ్చరించారు. మహిళలను వేధించి పట్టుబడే వారి ప్రవర్తనపై ఆరు నెలల పాటు ప్రత్యేక నిఘా కొనసాగిస్తామంటూ.
డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతున్నామని, నేరగాళ్లను కఠినంగా శిక్షిస్తామని రాచకొండ పోలీస్ కమిషనర్ జీ సుధీర్బాబు పేర్కొన్నారు. మంగళవారం మంచాల మండలంలోని 15 గ్రామాల్లో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన 136 సీసీ కెమె�