పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో శనివారం మరో 20 మందికి పోలీసులు 91 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. ఎస్ఎస్సీ 2019-20 వాట్సాప్ గ్రూపులో హిందీ ప్రశ్నపత్రం మొదట స్ప్రెడ్ కావడంతో పోలీసులు ఆ గ్
పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో పోలీసుల విచారణ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఈ కేసులో ఏ1 గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఏ2గా బూర ప్రశాంత్, ఏ3గా మహేశ్, ఏ4గా శివగణేష్, ఏ5గ�
టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు భగ్గుమంటున్నారు. తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడు
బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో ఆత్మీయ పలుకరింపుల కోసమే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేశారని, కార్యకర్తలే మా బలం.. బలగమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శ
బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో ఆత్మీయ పలుకరింపుల కోసమే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్న
రాష్ట్రంలో పేపర్ లీకేజీల వెనుక బీజేపీ కుట్ర ఉన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శించారు. బంగారు తెలంగాణను అధోగతిపాలు చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ప్�
టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీపై సిట్ బృందం మంగళవారం జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో గ్రూ ప్-1 పరీక్ష రాసిన అభ్యర్థులను ప్రశ్నించింది. తాటిపెల్లితోపాటు ఇతర గ్రామాల్లో సిట్ బృందం దర్యాప్తును కొనస�