మున్నేరు వరద ముంపునకు గురైన నిరాశ్రయులను పరామర్శించి భరోసా కల్పించేందుకు ఖమ్మం జిల్లాలో మంగళవారం పర్యటించిన బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులపై కాంగ్రెస్ పార్టీ గూండాలు కొందరు దాడులకు దిగారు.
మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. అందులో డౌట్ లేదు.. అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం ఖమ్మం నియోజకవర్గం అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్, కొత్తగూడెం నియోజకవర్గం అభ్యర్థి వనమా వెంకటేశ్వర్రావ�
మండల కేంద్రంలో సోమవారం నిర్వహించే బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని సమ్మేళనాన్ని విజయంతం చేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు.
ఖమ్మం అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ నేతృత్వంలో ఖమ్మం తెలంగాణలోని అన్ని ప�
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధ్వర్యంలో రెండేళ్లుగా కార్గో పార్సిల్ సేవలు అద్భుతంగా కొనసాగుతున్నాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభించి రెండేళ�
ఖమ్మం: ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆర్ధికశాఖ మంత్రిగా పలు పదవ
ఎన్సీడీసీ నుంచి త్వరలో రూ.500 కోట్ల రుణం సమీక్షా సమావేశంలో మంత్రి పువ్వాడ హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీకి టికెట్ల ద్వారా వస్తున్న రోజువారీ ఆదాయాన్ని మరో రూ.3 కోట్లకు పెంచితే, సంస్థ ఆర్�
తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకు రాజకీయ నాయకులతో కూడా మంచి సంబంధాలున్నాయి. తమ సినిమాలు తాము చేసుకుంటూనే..పొలిటికల్ గానూ బాగానే రిలేషన్ మెయింటేన్ చేస్తుంటారు.